Mahesh Babu : దుబాయ్‌లో నైట్ డిన్నర్‌తో న్యూ ఇయర్ చేసుకున్న మహేష్

తాజాగా నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకల్ని మహేష్ బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో పాటు డైరెక్టర్ వంశి పైడిపల్లి ఫ్యామిలీతో కలిసి చేసుకున్నారు. అందరూ దుబాయ్ లో.........

Mahesh Babu : దుబాయ్‌లో నైట్ డిన్నర్‌తో న్యూ ఇయర్ చేసుకున్న మహేష్

Mahesh Namratha (1)

Mahesh Babu :   చాలా మంది సెలబ్రిటీలు న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి విదేశాలు చెక్కేస్తూ ఉంటారు. అందులో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో పాటు డైరెక్టర్ వంశి పైడిపల్లి ఫ్యామిలీతో కలిసి ఇటీవల క్రిస్మస్ ని దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక న్యూ ఇయర్ ని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండిపోయారు.

Sai Pallavi : పుష్ప సోయగంతో స్విమ్మింగ్ పూల్ వద్ద సాయి పల్లవి అదరహో

తాజాగా నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకల్ని మహేష్ బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో పాటు డైరెక్టర్ వంశి పైడిపల్లి ఫ్యామిలీతో కలిసి చేసుకున్నారు. అందరూ దుబాయ్ లో నిన్న రాత్రి ఓ రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేశారు. ఆ తర్వాత న్యూ ఇయర్ వేడుకల్ని ఘనంగా చేసుకున్నారు. మహేష్ తన ఫ్యామిలీతో డిన్నర్ చేసే ఫోటోని నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో అందరికి న్యూ ఇయర్ చెప్పి అందరూ సేఫ్ గా ఉండండి అంటూ పోస్ట్ చేసింది నమ్రత. మరో పక్క మహేష్ కూడా తన ఫ్యామిలీతో బుర్జ్ ఖలీఫా నుంచి దిగిన ఫోటో షేర్ చేసి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు.