Telugu » Latest News
సెలవుల్లో ఆడుకుని ఆడుకుని బోర్ కొట్టిన కొంతమంది చిన్నారులు ఏకంగా వ్యాపారవేత్తలుగా మారారు. వారి ఇంటిముందే నిమ్మరసం అమ్మి డబ్బులు సంపాదిస్తున్న చిన్నారులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Union Minister Gajendra Shekawat) తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ
హనుమంతుడి జయంతి సందర్భంగా జబల్పుర్లోని పురాతన పంచమాతా హనుమంతుడికి మహిళలు టన్ను బరువున్న లడ్డూను తయారు చేశారు.
దసరా ఇప్పటికే నాలుగు రోజుల్లో 87 కోట్లు గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ క్రీజులో ఉన్నాడంటే క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతారు. అందులోనూ చివరి ఓవర్లలో ధోనీ క్రీజులో ఉంటే సిక్సర్ల మోత ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో ధోనీ క్రీజులో ఉన్న సమయంలో జియో సినిమా యాప్
దసరా సినిమా విజయంపై నాని, చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నాని సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని అనేక విషయాలని తెలిపాడు.
ట్విటర్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ట్విటర్ లోగోను సీఈఓ ఎలాన్ మస్క్ మార్చేశాడు. బ్లూ బర్డ్ స్థానంలో డాగీ కాయిన్ను చేర్చాడు. దీంతో యూజర్లు తొలుత ట్విటర్ హ్యాక్ అయిందని అనుకున్నప్పటికీ.. మస్క్ ట్వీట్ తరువాత లోగో మార్పుపై క్లారిటీ వచ్చేసిం
త్వరలో రిలీజ్ కానున్న ఈ సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. హాలీవుడ్ సిరీస్ అయినా ఇండియాలో కూడా హిందీతో పాటు లోకల్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా పెంగ్విన్ ఇండియా పబ్లిషర్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో షారుఖ్ ఫ్యామిలీ అంతా పాల్గొంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా గౌరీఖాన్ తన పిల్లలు, షారుఖ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్యూట్ ఫ్యామిలీ అంటూ అంతా కామెంట్స్ చేస్తున్
జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఈడీ ఉంది. అలాగే, విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన వారిపై ఈడీ దృష్టి సారించింది.