Hyderabad T20 Match: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. జట్టు వివరాలు..

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్ కావడంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. మొదటి టీ20 మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే.

Hyderabad T20 Match: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. జట్టు వివరాలు..

Hyderabad T20 Match: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్ కావడంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. మొదటి టీ20 మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. మూడు మ్యాచుల ఈ సిరీస్‌ లో భారత్-ఆస్ట్రేలియా 1-1తో సమంగా ఉన్నాయి. ఇవాళ ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సిరీస్‌ కైవసం చేసుకుటుంది. మూడేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియంలోమ్యాచ్‌ జరుగుతోంది.

భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షాల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చాహెల్, బుమ్రా.

Hyderabad T20 Match Betting : కాయ్ రాజా కాయ్.. భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు