Home » 1
దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉండగా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. దేశంలో లేటెస్ట్గా ఒక్క రోజులో 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావ
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం (జులై22, 2020) రాష్ట్రంలో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 842 కేసులు �
తెలంగాణలో రాష్ట్రంలో గత 24గంటల్లో కొత్తగా1,892 మందికి కరోనా వైరస్ సోకగా.. 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం సోకిన వారి సంఖ్య 20,426 కు చేరుకుంది. తెలంగాణలో కరోనా కేసుల్లో ఇదే అత్యధిక రికార్డు. గత మూడు రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండగా నిన్న
భారతదేశంలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కారణమైన ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక మత శాఖ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. 800 మందిని బస్సులలో బయటికి తీసుకెళ్లి నగరంలోని వివిధ ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంచా
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సోషల్ మీడియా దిగ్గజం Facebook తన ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగ�
స్టాక్మార్కెట్లకు కరోనా సోకింది. వైరస్ విస్తరణ భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. భారతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముదుపరులకు నిమిషాల్లో సుమారు రూ.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది. సెన్�
ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ మహమ్మారితో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,526 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువగా పరుగెడుతోంది.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగిస్తోంది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో గూగుల్ ఎర్త్ సర్వీసు ఒకటి. ఇటీవలే ఈ సర్వీసును మొబైల్ వెర్షన్ లోనూ గూగుల్ అప్ డేట్ చేసింది. ఏడాది నుంచి గూగుల్… ఎర్త్ వ్యూ ద్వారా వేలాది అద్భుతమైన వాల్ పేపర్లను సేకరిస్తోంది. ఈ ఆకర్షణీ�
దుబాయ్ లో భారత్ కు చెందిన 48ఏళ్ల మహిళ మ్యూజికల్ రికార్డు సృష్టించింది. 1000 రోజుల్లో 1000 పాటలను పాడి తన మార్క్ ను సాధించింది. వెయ్యి రోజుల్లో అన్ని పాటలను రాయడం… మ్యూజిక్ కంపోజ్ చేయడం.. పాటలు పాడి రికార్డు చేయడమంతా ఆమె చేసినట్టు అక్కడి మీడియా రిపో