Home » 1
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు నిరసన సంధర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 19 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా అల్లర్ల కేసుల్లో అరెస్ట్ అయ
BSNL ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్. దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఇతర టెలికం కంపెనీలతో పోటీగా BSNL ప్రీపెయిడ్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి ప్రీపెయిడ్ యూజర�
దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అయింది. వాహనాల కాలుష్యం పెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను భారీగా పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద�
కిడ్నీలో రాళ్లు ఉండడం వింటుంటాం..ఇదేంటీ..కడుపులో రాళ్లు ఉండడం అని అనుకుంటున్నారా..కానీ నిజంగానే ఇది జరిగింది. ఓ మహిళ కడుపులో 1500 రాళ్లను తొలగించారు వైద్యులు. ఈ అరుదైన చికిత్స లూథియానాలో జరిగింది. ప్రేమలత హర్యానా వాసి. కొన్ని సంవత్సరాలుగా ఈమ�
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇటుకల మధ్యన గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. సీలేరు ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర తరలిస్తుండగా.. పంతంగి టోల్గేట్ వద్ద గుర్తించిన రెవెన్యూ అధికారులు..1,121కిలోల �
జన్ థన్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయా.. ఒక్కొక్కరికి 10 లక్షలు పడతాయా.. అడ్వాన్స్ గా 10వేల రూపాయలు ఇచ్చారా ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,700 ఖాతాల్లో ఒక్కొక్కరికి 10వేల రూపాయలు పడ్డాయి. ఈ విషయంల�
1,06,324 మద్యం బాటిళ్లను అధికారులు దగ్గర ఉండి మరీ తొక్కించేశారు.
దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1,03,769 లెవల్ 1 పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) పోస్టుల కోసం ధరఖాస్తులు కోరుతోంది. పోస్టులు : అసిస్టెంట్ (వర్క్ షాప్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సీ అండ్ డబ్ల్యూ, అసిస్టెంట్ డిపోట్
మాటలు చేతల వరకు వచ్చాయి. కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ పై ఏ మాత్రం సానుభూతి చూపించలేదు భారత్. మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చిన మోడీ.. అన్నంత పనీ చేశారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి తీవ్రవాద శిబిరాలపై విచుకుపడింది భారత్ వాయు
డిల్లీ : తమకు బహుకరించిన బహుమతులను కొంతమంది వేరే వారికి ఇస్తుంటారు. ప్రముఖులు అయితే..వచ్చిన గిఫ్ట్లను వేలం పాట వేస్తుంటారు. వచ్చిన డబ్బులను విరాళంగా ఇతర సంస్థలకు అందిస్తుంటారు. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన బహుమతులను వేలం