Home » 10tv Headlines
వర్తమాన రాజకీయ అంశాలు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని హరిరామజోగయ్య అభిలషించారు.
‘మీ బలహీనతను తెలుసుకుని కొత్త కొత్త బ్రాండ్లు తీసుకుని వచ్చారు. అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ పెడతాను. టీటీడీలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు’ అని అన్నారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చెయ్యొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
జైలుకైనా పోతామంటూ కొందరు అంగన్ వాడీ వర్కర్ల సంఘం నేతలు అంటున్నారు. కొన్ని శక్తులు ఈ సమ్మెను నడిపిస్తున్నాయి. మేము వారికి చేయాల్సింది చేశాం.
జగన్ సీఎం అయ్యాక ఏపీని విధ్వంసం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీని వీడాక మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేతలే వాటి అమలుపై తేదీలు ప్రకటించారని, వారిని ప్రజలు నమ్మారని అన్నారు.
జనసేన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని వంశీకృష్ణ యాదవ్కు పవన్ దిశా నిర్దేశం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ మొదటి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది.
నియోజకవర్గంలో తన పట్టు ఏ పాటిదో చూపించాలనే ఉద్దేశంతో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చంటిబాబు. జగ్గంపేటలో నాలుగు మండలాల కేడర్కు విందు ఏర్పాటు చేసి.. బలప్రదర్శనకు దిగారు.
డ్రగ్స్ అమ్మబోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో పాటు అది కొనేందుకు వచ్చిన అర్జున్ (25), దేవేందర్ (23, సాఫ్ట్ వేర్ ఉద్యోగి) ను ట్రాప్ చేసి ముగ్గురినీ ఒకేసారి పట్టుకున్నారు పోలీసులు.