Home » 8th pay commission
8th Pay Commission : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించారు. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగునుందంటే?
వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది.
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. 8వ వేతన సంఘం 2026లో అమలు అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంతవరకు పెరగవచ్చుననే చర్చ జరుగుతోంది. ఉద్యోగుల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.
8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఏకంగా 10 శాతం నుంచి 30 శాతం మధ్య పెరగనుంది.
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు.