Home » abhinandan
పాకిస్తాన్ : పాక్ జర్నలిస్టులు భారతదేశానికి మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు లాహోర్ ప్రెస్ క్లబ్ దగ్గర పాకిస్థాన్ జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారత్ కమాండ్ అభినందన్ ను భారత్ కు క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేస్తు..జర్నలిస్టులు శ�
మీరు గ్రేట్ పేరంట్స్.. సూపర్ హీరోను కన్న తల్లిదండ్రులు.. ఈరోజు దేశ గౌరవాన్ని కాపాడారు.. ఇదే మా సత్కారం అంటూ అభినందన్ తల్లిదండ్రులను అద్భుత రీతిలో సత్కరించారు ప్రయాణికులు. అభినందన్ విడుదల అవుతున్న క్రమంలో అతని పేరంట్స్ చెన్నై నుంచి ఢిల్లీకి
దాయాది దేశంపై భారత్ చేసిన తీవ్ర ఒత్తిడుల ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను విడుదల చేస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కమాండర్ను శుక్రవారం(మార్చి 1) విడుదల చేయనుండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మీడియా
పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్.. పాక్ చేతికి చిక్కగానే చిత్రహింసలకు గురైనట్లు వీడియోలు చక్కర్లుకొడుతున్నాయి. అయితే పట్టుబడ్డ రోజైన బుధవారం సాయంత్రం మరోసారి మీడియా ముందుకొచ్చిన అభినందన్.. తాను క్షేమంగా ఉన్నట్లు పాక్ ఆర్మీ తన పట్ల మర్యాదగ
హైదరాబాద్ : పుల్వామా మానవబాంబు దాడి అనంతరం పాక్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం మిరాజ్ 2000 విమానాలతో విరుచుకుపడింది. ఈ సాహసోపేత దాడిలో పాల్గొన్నవారిలో IAF కమాండర్ అభినందన్ వర్తమాన్ ఒకరు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 బైసన్ పైలట్ కమాండర్ అభినందన్ వ�
పాకిస్తాన్ సైనికుల నిర్భందంలో ఉన్న మిగ్ – 21 యుద్ధ విమానం కమాండ్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా విడుదల చేయాలని భారత్ కోరుతోంది. అభినందన్ యోగక్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఆయన పట్టుబడడంతో అందరి దృష్టి నచికేతపై పడింది. గతంలో నచికేత కూ�
పాక్ సైనికుల నిర్భందంలో ఉన్న అభినందన్ విడుదలవుతాడా ? ఇతనికి హెల్ప్ చేసేది ఎవరు ? దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందరి మదిని తొలుస్తున్న అంశం. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాక్ భారత మిగ్ విమానాన్ని కూల్చేస్తున్న సమయంలో అభినందన్ సురక్షితంగా దా
ఢిల్లీ: భారత మిగ్ 21 పైలెట్ మిస్సింగ్ వార్తలపై భారత విదేశాంగ స్పందించింది. భారత మిగ్ 21 పైలట్ తప్పిపోయాడని విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. బుధవారం(ఫిబ్రవరి