Home » Actor sonu sood
సోనూ సూద్కు ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు.. ఇప్పుడు సోనూ ట్విట్టర్లో మరో ఘనత సాధించారు..
ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల కోసం సోనూ సూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు..
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల బాధలు అంతా ఇంత కాదు. భారతదేశంలో ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ కూడా అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారంతా ఒక్కే ఒక్కడిని నమ్ముకున్నారు. ఆయనే సిన�
దేశంలోని ఏ మూల నుంచి అడిగినా వెంటనే సాయం చేస్తున్నారు సోనూ సూద్..
నటుడు సోనూ సూద్ నిజంగా ‘సూపర్ హీరో’ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు..
అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామ సర్పంచులు సహాయం కోసం సోనూ సూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు..
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సోనూ ఫ్యాన్స్ ఆయన భారీ కటౌట్ ఏర్పాటు చేసి, పాలాభిషేకం చేశారు. ‘‘ప్రతి ఒక్కరు సోనూ సూద్ గారిని ఆదర్శంగా తీసుకుంటే భారతదేశంలో కరోనా మరణాలు ఉండవని కోరుకుంటూ’’.. అని వ్రాసి పోస్టర్కు పాలాభిషేకం చేసి తమ అభి
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.. సెలబ్రిటీలు షూటింగ్స్ ఆపేసి, ఎవరకి వారు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటుంటే.. మహమ్మారి మరోసారి విజృంభించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది..
ఇదిలా ఉంటే ఆయన కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ఈరోజు ఉదయం తనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్దారణ అయిందని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందవద్దని తెలిపారు..
Sonu Sood Visited Shirdi: లాక్డౌన్ సమయంలో ఎంతోమందిని ఆదుకుని రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూ సూద్.. ఇప్పటికీ అవసరమైన వారికి సాయమందిస్తూ, రియల్ హీరో, హెల్పింగ్ హ్యాండ్ అనిపించుకుంటున్నారు.. తాజాగా ఆయన షిరిడీ సాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. సోనూ సూద్ రాకత�