Home » Actress Raksha Gowda
జగతి మరణం గురించి వివరాలు తెలుసుకోవడానికి కాలేజీకి వెళ్లిన అనుపమని శైలేంద్ర చూస్తాడు. తల్లి దేవయానితో ఫోన్ చేయించి ఇంటికి తీసుకెళ్తాడు. దేవయాని అనుపమను ఇంటికి పిలవడం వెనుక కొత్త కుట్ర ఏంటి? అనుపమ దేవయాని చెప్పిన మాటలు నమ్మేస్తుందా?
జగతి చనిపోయిన విషయం తెలిసి అనుపమ కన్నీరు పెట్టుకుంటుంది. తన తండ్రి విశ్వనాథం దగ్గర జగతిని తల్చుకుని బాధపడుతుంది. మహేంద్ర విషయంలో అంటూ.. గతం గుర్తు చేయబోయిన తండ్రిని వద్దని వారిస్తుంది అనుపమ.. అసలు అనుపమ గతం ఏంటి? ఆమె ఒంటరిగా ఎందుకు ఉండిపోయింద
ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్లో జగతి ఎందుకు రాలేదని మహేంద్రని నిలదీస్తుంది అనుపమ. జగతి గురించి ఆమెకు అసలు నిజం తెలుస్తుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
Guppedantha Manasu Today Episode: అనుపమ తన పాత స్నేహితులతో అలూమిని పెట్టాలనుకుంటున్నట్లు తండ్రి విశ్వనాథంకి చెబుతుంది. మరోవైపు ఫోన్లో వసుధర శైలేంద్రకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరిగింది?
Guppedantha Manasu Serial Today Episode: ఎటువంటి కష్టాలు ఎదురైనా వసుధర చేయి వదలద్దని రిషి నుండి మాట తీసుకుంటాడు మహేంద్ర. రిషి వసుధర కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు. గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరిగింది?
Guppedantha Manasu SerialToday Episode :విశ్వనాథం ఇంటికి వచ్చిన అనుపమని చూసి ఆశ్చర్యపోతాడు. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా? అని ప్రశ్నిస్తాడు. అసలు వాళ్లిద్దరి మధ్యా రిలేషన్ ఏంటి?
రిషి, వసుధరలు విశ్వనాథం ఇంటికి వెళ్తారు. రిషి చెప్పిన నిజాలు విని విశ్వనాథం, ఏంజెల్ షాకవుతారు. ఏంజెల్ రిషి చెప్పింది నమ్ముతుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
కాలేజీకి వచ్చిన పాత లెక్చరర్లు తమని కాదని కొత్త వారిని ఎలా తీసుకున్నారని వసుధరని ప్రశ్నిస్తారు. వారి మాటలు విన్న రిషి ఏం చెప్తాడు? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
ముకుల్ తమ బండారం ఎక్కడ బయటపెడతాడో అని టెన్షన్ పడుతుంది దేవయాని. మరోవైపు కోల్పోయిన తన గతాన్ని తిరిగి పొందాలనుకుంటుంది అనుపమ. 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
రిషి, వసుధర ఫణీంద్ర ఇంటికి వెళ్తారు. తాను ఒకరిని పరిచయం చేయబోతున్నట్లు రిషి వారికి చెబుతాడు. రిషి ఫణీంద్ర కుటుంబానికి పరిచయం చేసిన కొత్త వ్యక్తి ఎవరు? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?