Home » Agnipath
యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని త్రివిధ దళాలు అంటున్నాయి. త్రివిధ దళాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి. భారతీయ సైన్యానికి క్రమశిక్షణ తప్పనిసరి అనిల్ పురి అన్నారు.
'అగ్నిపథ్' పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగార్థులు చేస్తోన్న ఆందోళనల వెనుక కొందరి కుట్రలు ఉన్నాయని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉన్న వైఖ�
'అగ్నిపథ్' పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేస్తోన్న యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు.
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం మోతెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’పై స్పందించారు. ‘‘ఆర్మీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోంది. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళ
సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే. సికింద్రాబాద్లో విధ్వంసం జరగబోతుందనే సమాచారం రాష్ట్ర ఇంటెలిజెన్స్కు ఎందుకు రాలేదు? రైల్వే స్టేషన్ కాంపౌండ్ కూల్చివేశారంటే ఎంత పెద్ద ఆయుధాలు వాడి ఉండాలి. కేంద్రాన్ని బదనాం చేసే లక్ష్యంతో�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ ఉద్యోగార్థులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షకు దిగనుంది.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన ఆందోళనలతో నిన్న ఒక్కసారిగా రద్దు చేసిన రైళ్లు తిరిగి అదే పాయింట్ నుంచి ప్రారంభం అయ్యేందుకు సమయం పడుతుందని రైల్వే సీపీఆర్వో రాకేశ్ చెప్పారు.
విశాఖ రైల్వే స్టేషన్ను కూడా మూసివేస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ సురేష్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు స్టేషన్ లోపలికి ఎవ్వరినీ అనుమతించబోమన్నారు. రెండు గంటల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిలో భాగంగానే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన. దేశంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం. దేశ బలం రైతులు, సైనికులు. దేశానికి రైతు వెన్నెముక.. సైని�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నేడు, రేపు 20 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేడు 13 రైళ్ళు, రేపు 7 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు చెప్పింది.