Home » agriculture
రూ.43,402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్..
Agriculture Farming : ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు , చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు.
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం ‘రైతు నేస్తం’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
వాటిని మహిళలు స్థానికంగా అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నారు.
దీనికి కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఉంది. పాడి పంటలు అనే..
విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించే మిరప సాగుపై తెలుగు రాష్ట్రాల రైతులకు మక్కువ ఎక్కువనే చెప్పాలి. అంతర్జాతీయంగా మిరప సాగులో మనదేశం మొదటిస్దానంలో ఉంది.
రైతులు తమ యొక్క ఆర్ధిక స్ధోమతను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవాలి. తేనె పెట్టెలను ఒకచోటి నుండి మరోచోటికి మారుస్తుంటే తేనె దిగుబడి పెరుగుతుంది. పరిశ్రమను ప్రారంభించబోయే పుష్పజాతులను బట్టి తేనెటీగలను ఎంపిక చేసుకోవటం మంచిది.
తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తున్నది. అందుకే చాలా మంది రైతులు బంతిసాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి లేదా ప్రొపార్గైట్ 2 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వేరుశనగ పంటకు 450 నుండి 600 మిల్లీ లీటర్ల నీరు అవసరమవుతుంది. తేలికపాటి నేలల్లో 6 నుండి 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి.