Home » Air India plane crash
11 ఏ సీటులో కూర్చున్న అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాడు.
ఇప్పుడు విజయ్ రుపానీ కూడా విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలింది.
విమాన కంపెనీలే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పరిహారం ప్రకటిస్తాయి. అందులో ముఖ్యమైనవి..
విమానం కుప్పకూలిపోవడానికి కారణాలు బ్లాక్ బాక్స్ దొరికితే తెలుస్తుంది.
గుజరాత్లోని అహ్మదాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నగరంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘోర దుర్ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింద�
పైలెట్ ఎర్రర్ వల్ల కూడా ప్రమాదం జరగొచ్చన్నారు. బయటి నుంచి ఎవరైనా దాన్ని కొట్టినా కూడా ఇలాంటిది జరగొచ్చని తెలిపారు.
"అతడికి గాయాలయ్యాయి" అని చెప్పింది.
గుజరాత్ అహ్మదాబాదులో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టును డీ కొట్టి జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొ�