Airports

    డోంట్ ఫియర్ : ఆ 9వేల మందిలో కరోనా వైరస్ లేదు!

    January 22, 2020 / 04:46 PM IST

    కొన్నాళ్ల వరకు ప్రపంచ దేశాలను స్వైన్ ఫ్లూ.. జికా వైరస్ వరుసగా వణికించాయి. ఇప్పుడు నోవెల్ కరోనా అనే కొత్త వైరస్ చైనాని వణికిస్తోంది. ఈ వైరస్ ప్రబలడంతో వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకూ అక్కడ 41 మంది న్యూమోనియా బారినపడ్డా�

    7ఎయిర్ పోర్ట్ లలో హై అలర్ట్…ఆ దేశం నుంచి వచ్చేవాళ్లను పూర్తిగా స్కాన్ చేయాల్సిందే

    January 21, 2020 / 02:32 PM IST

    చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి తమ దేశ ప్రజలకు సోకకుండా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నా�

    ప్రైవేటీకరణకు మరో 6 ఎయిర్‌పోర్టులు

    December 2, 2019 / 05:15 AM IST

    ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) మరో 6 ఎయిర్‌పోర్టులను ప్రైవేటికరణ చేయాలంటూ కేంద్రానికి విన్నవించింది. అమృత్‌సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, త్రిచీ విమానాశ్రయాలను సైతం ప్రైవేటీకరణ చేయాలని కోరినట్లు ప్రభుత్వాధికారి వెల్లడి

    ఇండిగో సర్వర్లు డౌన్ : కష్టాల్లో ప్రయాణికులు

    November 4, 2019 / 09:10 AM IST

    దేశీయ విమానయాన సంస్ధ ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన కంప్యూటర్ నెట్వర్క్ వ్యవస్ధలో సాంకేతిక సమస్య తలెత్తింది.  దీంతో ఆ విమాన యాన సంస్ధకు చెందిన విమానాల రాకపోకల్లోతీవ్ర అంతరాయం ఏర్పడింది. నెట్వర్క్ సిస్టమ్స్  సర్వర్ డౌన్ అవటంతో అన్ని విమాన

    భారత్‌లో 2024కల్లా 100 ఎయిర్‌పోర్టులు

    October 30, 2019 / 02:01 PM IST

    భారత ప్రభుత్వం మరో 100 ఎయిర్ పోర్టులు ప్రారంభించనుంది. ఆసియాలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు 2024 నాటికల్లా ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని చూస్తుంది. పట్టణాలు, గ్రామాల నుంచి దాదాపు వెయ్యి రూట్లను అనుసంధానం చేస్తూ వీటి నిర్మాణం చేయనున్న�

    ఎయిర్ ఇండియాకు ఆయిల్ నిలిపివేత: కంపెనీల హెచ్చరిక

    October 11, 2019 / 04:05 AM IST

    నెలవారీగా బిల్లులు చెల్లించకుంటే అక్టోబర్ 18వతేదీ నుంచి ఆయిల్ సరఫరాను నిలిపివేస్తామని ఎయిర్ ఇండియాను ఆయిల్ కంపెనీలు హెచ్చరించాయి. దేశంలోని ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియాకు అక్టోబర్ 18వతేదీ నుంచి ఆయిల్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు కంపెన�

    తొమ్మిది విమానాశ్రయాలపై ఆంక్షలు ఎత్తివేత

    February 27, 2019 / 03:07 PM IST

    సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా పౌరవిమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలను భారత్ ఎత్తివేసింది. భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఉదయం శ్రీనగర్,లేహ్,జమ్మూ,పఠాన్ కోఠ్, అమృత్ సర్, సిమ్ల

    హైజాక్ వార్నింగ్ కాల్ : ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్

    February 24, 2019 / 05:39 AM IST

    భారత్‌లోని ఎయిర్‌పోర్టులన్నింటిలో హై అలర్ట్ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్‌ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్‌ఎఫ్ దళాలు

10TV Telugu News