ALLEGE

    TV పెట్టండి అన్నందుకు చిన్నారిని చంపేశాడు

    July 18, 2020 / 08:10 AM IST

    క్షణికావేశం..ఎందరి ప్రాణాలో బలి తీసుకొంటోంది. తాము ఏమి చేస్తున్నామో అస్సలు ఆలోచించడం లేదు. ప్రాణాలు తీయడానికి..ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమౌతున్నారు. దీని ఫలితంగా కొన్ని కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతుండడమే కాకుండా..అష్టకష్టాలు పడుత�

    ఏ బటన్ నొక్కినా బీజేపీకే : EVMల పనితీరుపై అఖిలేష్ ఫైర్

    April 23, 2019 / 07:47 AM IST

    ఈవీఎంల పనితీరుపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు.దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన

    “సైకిల్” గుర్తుకు ఓటెయ్యాలి : పోలింగ్ అధికారిని చావగొట్టిన బీజేపీ కార్యకర్తలు

    April 23, 2019 / 05:49 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని ఎన్నికల అధికారిని బీజేపీ కార్యకర్తలు చితక్కొట్టారు. పోలింగ్ బూత్ నెంబర్ 231లో వోటర్లను సమాజ్ వాదీ పార్టీ గుర్తు అయిన  సైకిల్ కు ఓటెయ్యాలంటూ చెబుతున్నాడని ఆరోపిస్తూ ఆయనను బీజేపీ కార్యకర్తలు చావగొట్టారు.రం

    ఏ బటన్ నొక్కినా బీజేపీకే : క్యూలో వెళ్లి ఓటు వేసిన కేరళ సీఎం

    April 23, 2019 / 04:33 AM IST

    కేరళ సీఎం పిన్నరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పిన్నరయిలోని ఆర్ సీ అమల బేసిక్ యూపీ స్కూల్ లోని పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి వెళ్లి విజయన్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగామంగళవారం(ఏప్రిల్-

    క్యూలైన్ దాటుకుని వెళ్లి ఓటేసిన గవర్నర్, సీఎం

    April 18, 2019 / 11:59 AM IST

      మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినప్పుడు క్యూలైన్‌ లో నిలబడి కన్పిస్తున్నారు. సామాన్య ప్రజల మ�

    పొరపాటున కాంగ్రెస్ కు ఓటేసినా కూడా పాపమే

    April 17, 2019 / 03:57 PM IST

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మరోసారి నిప్పులు చెరిగారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-17,2019) గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్�

    ప్రధానమంత్రి కార్యాలయం కాదు ప్రచారమంత్రి కార్యాలయం

    March 20, 2019 / 03:46 PM IST

    ప్రధానమంత్రి కార్యాలయం(PMO)ప్రచారమంత్రి కార్యాలయంగా మారిపోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మార్చి-20,2019)మణిపూర్ రాజధాని ఇంపాల్ లో పర్యటించిన ఆయన మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.పీఎంవ�

10TV Telugu News