Home » Amaravathi
ఏపీ రాజధాని మరో రాష్ట్రానికి తరలి పోవడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మూడు రాజధానులుగా చేయనున్న విశాఖ, కర్నూలు కూడా ఏపీలోనే ఉన్నాయన్నారు.
అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
రాజధానిపై ఏపీ సర్కార్ ఈ నెలాఖరులోగా తేల్చేస్తుందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండో సమావేశం తర్వాత హైపవర్ కమిటి ఇచ్చిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. మరోవైపు… 2020, జనవరి 13వ తేదీ సోమవారం హైపవర్ కమిటి మరోసారి సమావేశం కానుంది. ఏం సూచ�
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. నేడు నరసరావుపేటలో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.
మూడు రాజధానులపై జనసేన విమర్శలు గుప్పిస్తుంటే..ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుండడం, పార్టీకి దూరంగా ఉండడం హాట్ టాపిక్గా మారింది. 2020, జనవరి 11వ తేదీ జనసేన పార్టీ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానిక
జనసేనానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. 2020, జనవరి 11వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మధ్యలో నుంచే లేచి వెళ్లిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లడం..కేంద్ర పెద్దల అపాయింట్ మెంట్ దొరకడమే కారణమని జననేన శ్రేణుల
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. ఈ నలుగురి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జార�
రాజధాని తరలింపు..రైతుల ఆందోళనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ఆందోళనలు ఉధృతమౌత�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశంపై ఆగ్రహావేశాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రైతులు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు 24వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా ఇవాళ(10 జనవరి 2020) తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో రైతులు, యువకులు, మ