Home » Amaravathi
రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ జనవరి 7వ తేదీన సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్రావు, బీసీజీ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని తరలించొద్దని చేస్తున్న ఆందోళనల గురించి స్పందించారు. 10tvతో పాల్గొన్న ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏ కొందరి ఆస్తుల విలువో పెరిగితే సరిపోతుందా.. అందరి ఆస్తులు పెరగకూడదంటారా.. అమరావతి లాంటి ఖ�
ఏపీ ఏసీబీ డీజీ విశ్వజిత్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన రెండు రోజులకే డీజీపై బదిలీ వేటు పడింది.
శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే..మహిళలపై పోలీసులు అలా ప్రవర్తిస్తారా ? తాళిబొట్లు తెంచారు..గాజులు లాక్కొన్నారు..ఆడోళ్లకు రక్షణ లేదా..మహిళా కమిషన్ ఏం చేస్తోంది..తమను పట్టించుకోరా ? రాజధానికి అవసరం పడుతుందని భావించి భూములు ఇచ్చాం..రోడ్డెక్కే పర�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా చంద్రబాబు వ్యవరిస్తున్నారని విమర్శలు చేశారు.
వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
రేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకోవాలి..రాజధాని మార్చడం సరికాదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రూ.53 వేల కోట్ల సంపద వస్తుందన్నారు.