Home » Amaravathi
అమరావతిని కదిలించే శక్తి ఎవరికైనా ఉందా ? ఇది ప్రజా రాజధాని..జగన్ రాజధాని కాదు…అడ్డొస్తే ఎవరినైనా వదిలిపెడుదామా అని ప్రశ్నించారు టీడీపీ చీఫ్ బాబు. 2020, జనవరి 09వ తేదీ గురువారం మచిలీపట్నంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నిర్వహించిన సభలో బాబు మాట�
ఉత్కంఠ నడుమ టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నంకు చేరుకున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారుతులిచ్చారు. పూలు కురిపిస్తూ స్వాగతం పలికారు. జై..బాబు..అనే నినాదాలు మారుమోగాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర�
బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆపేసిన బస్సులను వెంటనే రిలీజ్ చేయాలంటూ APIIC కాలనీకి పాదయాత్రగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, వామపక్ష నేతలు, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అ�
కృష్ణయ్యపాలెంలో గుండెపోటుతో చనిపోయిన కృపానందం అంతిమయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడె మోశారు. కృపానందం కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన…వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యా�
అమరావతిలో రైతుల ఆందోళన రోజు రోజుకీ ఉధృతమవుతోంది. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 22వ రోజూ కొనసాగుతోంది. 2020, జనవరి 08వ తేదీ బుధవారం మందడంలో రైతులు రోడ్డుపై టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రోడ్డుపై ఎండలోనే కూర్చొని రైతులు నిరస�
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…మీడియాతో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనపై మాట్లాడుతున్న ఆయన..ఒక్కసారిగా మాట్లాడలేదు. ఏమైందోనని అందరూ అనుకుంటున్నారు..ఒక్క ఐదు నిమిషాలు అం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, శాంతిభద్రతలపై చర్చిస్తున్నారు.
రాజధానిపై రిపోర్టుపై చంద్రబాబు చేసిన విమర్శలను రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్రావు తప్పు పట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. తమ కమిటీ నివేదికపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవాలన్నారు. సీఎం సలహాదారు అజేయకల్లాం ఇ్చచిన రిపోర్టును.. తాము ఇచ్చా�
రాజధాని ఎక్కడికి పోదూ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. ఆదివారం తమ భూముల కోసం రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. వారిని కలిసి వినతిపత్రాన్ని తీసుకున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద