Home » Amaravati Farmers
ప్రభుత్వం ప్రజల కష్టనష్టాలను తీరిస్తే కోర్టులకు వచ్చే అవసరం ఉండదు. కోర్టు పరిశీలించే అంశాలను ప్రభుత్వం వ్యతిరేకంగా విమర్శించేవిగా చూడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే గతానికి ఇప్పటికీ కొంత పొలిటికల్ వెదర్ మారింది. కూటమిపట్ల, సీఎం చంద్రబాబు పట్ల మోదీ సానుకూలంగా ఉన్నారు.
రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరుగుతున్న భూ సమీకరణ అంశమూ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.
రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్గంలో చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలను దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయం ఈ తీసుకున్నామన్నారు.
క్యాపిటల్ సిటీ ఎంతవరకు ఉంటే.. అంతవరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుంది. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం.
2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన అమరావతి రైతులపై అప్పటి జగన్ సర్కార్ ..
అమరావతి రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం’ పేరిట ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
R5 Zone Case : ఆర్5 జోన్ పిటిషన్ ఒక ధర్మాసనం ముందుంది. అలాగే అమరావతి రాజధాని పిటిషన్ మరొక ధర్మాసనం ముందుంది. రెండు పిటిషన్లు కూడా ఒకే ధర్మాసనం విచారించాలని చెప్పి..
అమరావతి రైతుల పాదయాత్రకు మహిళల మద్దతు
వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 389 జారీ చేసింది. వచ్చే నెలలోనే వేలం ప్రక్రియ మొదలు కానుంది. రాజధాని రైతులు ఈ ప్రక్రియపై అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు.