Home » Ambati Rayudu
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక టైటిళ్లను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును చెన్నై సమం చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్కు గుడ్బై చెప్పాడు. ఆదివారం(మే 28న) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచే తనకు ఆఖరిదని కొద్ది సేపటి క్రితమే సోష�
టీమ్ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
క్రికెటర్ అంబటి రాయుడు హైదరాబాద్లో పెరిగారు. అయితే, అతను పుట్టింది ఏపీలోని గుంటూరు జిల్లాలో. అందుకే అంబటి ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అంబటి రాయుడుకు ఏపీలోని పలు పార్టీల నుంచి ఆహ్వానాలుసైతం అందాయట.
తెలంగాణ ముఖ్యమంత్రి KCR పుట్టిన రోజు సందర్భంగా సీఎం KCR క్రికెట్ ట్రోఫీ సీజన్ 3ని సిద్దిపేటలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు, మంత్రి హరీష్ రావు విచ్చేసి ప్రారంభించారు.
అంబటి రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్ పై ట్విట్టర్ లో పోస్టు పెట్టేశాడు. కాకపోతే కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి తూచ్ అని మాట వెనక్కు తీసుకున్నాడు.
చెన్నై మళ్లీ ఓటమి బాట పట్టింది. పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్ ను ఛేదించలేకపోయింది.
Ambati Rayudu : ఐపీఎల్ 15వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెన్నై జట్టు ఆడిన మొదటి 4 మ్యాచ్లలో పరాజయం పాలైంది. RCBతో జరిగిన మ్యాచ్లో CSK తొలి విజయాన్ని అందుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మెగా వేలంలో, వెస్టిండీస్ ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్ అత్యంత ఖరీదైన ఆటగాళ్ళలో ఒకరుగా ఉండవచ్చు.
ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చ