Home » Ambati Rayudu
ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 19.4 ఓవర
ప్రముఖ క్రికెటర్లు అంబటి రాయుడు, సురేష్ రైనాలు వంట మాస్టర్ల అవతారం ఎత్తారు. ఇద్దరూ కిచెన్ లోకి దూరారు. గరిటెలు పట్టారు. ఆ తర్వాత నోరూరించే బిర్యానీ వండారు.
2019 ప్రపంచ కప్లో సెమీ-ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు బయటకు వచ్చేశాక అంబటి రాయుడును జట్టులోకి తీసుకోకపోవడంపై బీసీసీఐ సెలక్టర్లపై అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఇంగ్లాండ్లో ప్రపంచ కప్ ఆడటానిక�
Indian Premier League (IPL) 2020 : ఎప్పుడెప్పుడా ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభమౌతాయా అని ఎదురు చూసిన క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. IPL 2020 మ్యాచ్ లు 2020, సెప్టెంబర్ 19వ తేదీ శనివారం సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యాయి. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు
టీమిండియా వెటరన్ క్రికెటర్, ముక్కు సూటిగా పోయే చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ప్లేయర్ అంబటి రాయుడు కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. అంబటి సతీమణి విద్య ఆదివారం డెలివరీ కావడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంబటి తన గారాల పట్టిని చిరునవ్వుతో ఈ ప్ర�
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 కాలానికి బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితా విడుద�
హైదరాబాద్ క్రికెట్లో అవినీతి జరుగుతోందని టీమిండియా వెటరన్ క్రికెటర్ ఆరోపిస్తున్నాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్కు ట్వీట్ రూపంలో ఫిర్యాదు ఇచ్చి స్పందించాల్సిందిగా కోరుతున్నాడు. కొద్ది నెలల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు హైదరా
అంబటి రాయుడు రిటైర్ అయిపోతానంటూ బీసీసీఐకు లేఖ రాశాడు. జులై నెలలో ఈ విషయం పెద్ద దుమారం లేపినప్పటికీ బీసీసీఐ వార్తలను ఖండించకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇటీవల అంబటి రాయుడు స్పోర్ట్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని మాటలను వెనక్కి తీసుకు
టీమిండియా హెడ్ కోచ్ సాధారణంగానే విమర్శల్లో చిక్కుకోవడం ఇది ప్రథమం కాదు. నెటిజన్ల ట్రోలింగ్ ఎదుర్కోవడం కొత్తేం కాదు. వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపిక అనంతరం ఇది మరింత తీవ్రమైంది. అంబటి రాయుడు, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లను 15మంది ప్లేయర్ల జాబితాలో త�
ఐసీసీ వరల్డ్ కప్ 2019కు భారత్ తరపు నుంచి 15 మందితో కూడిన జాబితాను ఏప్రిల్ 15 సోమవారం ప్రకటించింది. జట్టులో రిషబ్ పంత్.. అంబటి రాయుడులకు స్థానం ఇవ్వలేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. వారందరికీ ఆశ్చర్యపరుస్తూ పంత్.. అంబటి రాయుడులను ప్రత్యేక పద్ధతి ద్�