Home » Ambati Rayudu
బీసీసీఐ ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ నెలల తరబడి శ్రమించి వరల్డ్ కప్కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్లకు సువర్ణావకాశం కల్పిస్తూ.. రిషబ్ పంత్, అంబటి రాయుడులకు హ్యాండ్ ఇచ్చింది. జట్టు ప్రకటించ�
చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. చెన్నై బ్యాట్స్ మన్ అంబటి రాయుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో జరిగిన ఘటన అంపైర్ హెచ్చరింతవరకూ తీసుకొచ్చింది. శనివారం చెపాక్ స్టేడియం వేదికగా సూపర్ కింగ్స్ �
వరుస విజయాలకు బ్రేక్ వేసిన న్యూజిలాండ్కు ధీటుగా సమాధానమిచ్చింది టీమిండియా. ఐదు వన్డేల ఫార్మాట్ను మూడు వన్డేలతో దక్కించేసుకున్న భారత్.. చివరి వన్డే సైతం విజయంతో ముగించింది. పర్యటనలో తొలి ఫార్మాట్ను విజయంతో ఆరంభించింది భారత్. సిరీస్ ఆరం�
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ జట్టు తటపటాయిస్తూనే చెప్పుకోదగ్గ స్కోరు చేసి కివీస్కు 253పరుగుల టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా టాపార్డర్ ఆరంభమైన కాసేపటికే 18/4గా మిగిలింది. న
న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత బ్యాట్స్మెన్ పంజా విసిరారు. టాపార్డర్ కుదేలైన వేళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అంబటిరాయుడు క్రీజులో పాతుకుపోయి జట్టుకు మంచి స్కోరు అందించాడు. రాయుడితో పాటుగా విజయ్
అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా భారత క్రికెటర్ అంబటి రాయుడిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాయుడు బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫి