Home » Amrapali
అర్బన్ ప్లానింగ్లో ఆమ్రపాలి నైపుణ్యం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకొని.. ఆమెకు జీవీఎంసీ కమిషనర్గా బాధ్యతలు అప్పగించాలని సర్కార్ భావిస్తుందని తెలుస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లో డీవోపీటీ ఆదేశాలను అనుసరించి ఏపీకి వెళ్లాల్సిందేనని హైకోర్టు, క్యాట్ తేల్చి చెప్పడంతో..
డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈనెల 9న కేంద్రం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం..
IAS Officers : డీవోపీటీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఉత్తర్వులు పాటించాల్సిందేనని, ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాల్సిందేనని క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పుపై ఐఏఎస్ లు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఏపీలో రిపోర
ఈ నలుగురు ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను రేపు విచారించనుంది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్.
విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న రొనాల్డ్ రాస్, GHMC కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి వంటి అధికారులను ఏపీకి పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు రావాల్సిన రూ.40 కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరాడు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని,