-
Home » Amrapali
Amrapali
తెలంగాణలో రిలీవ్.. ఏపీలో రిపోర్ట్.. నలుగురు ఐఏఎస్లు.. వాట్ నెక్ట్స్?
అర్బన్ ప్లానింగ్లో ఆమ్రపాలి నైపుణ్యం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకొని.. ఆమెకు జీవీఎంసీ కమిషనర్గా బాధ్యతలు అప్పగించాలని సర్కార్ భావిస్తుందని తెలుస్తోంది.
వీళ్లు ఏపీకి, వాళ్లు తెలంగాణకు.. హైకోర్టు ఆదేశాలతో రిలీవ్ అవుతున్న ఐఏఎస్లు..
ఎట్టి పరిస్థితుల్లో డీవోపీటీ ఆదేశాలను అనుసరించి ఏపీకి వెళ్లాల్సిందేనని హైకోర్టు, క్యాట్ తేల్చి చెప్పడంతో..
ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు..
డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఏపీకి వెళ్లాల్సిందే.. కేంద్రం ఉత్తర్వులు ప్రకారం ఐఏఎస్లను రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈనెల 9న కేంద్రం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం..
ఏపీకి వెళ్లాల్సిందే అంటూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై ఐఏఎస్ల కీలక నిర్ణయం..!
IAS Officers : డీవోపీటీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఉత్తర్వులు పాటించాల్సిందేనని, ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాల్సిందేనని క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పుపై ఐఏఎస్ లు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఏపీలో రిపోర
అక్కడికి వెళ్లము, ఇక్కడే ఉంటాం..!- క్యాట్ను ఆశ్రయించిన ఏపీ, తెలంగాణ ఐఏఎస్లు
ఈ నలుగురు ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను రేపు విచారించనుంది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్.
ఆమ్రపాలి విషయంలో కేంద్రానికి లేఖ రాయనున్న తెలంగాణ ప్రభుత్వం!
విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న రొనాల్డ్ రాస్, GHMC కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి వంటి అధికారులను ఏపీకి పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.
ఆమ్రపాలికి కీలక బాధ్యతలు
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు
కష్టాల్లో ఉన్నాడేమో : రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టులో ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు రావాల్సిన రూ.40 కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరాడు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని,