-
Home » Amul
Amul
Amul Milk : పాల సేకరణ ధర పెంచిన అమూల్
కిలో వెన్నపై రూ.32, ఇతర ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. రాయలసీమలోని 6 జిల్లాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.
Amul vs Aavin: అమూల్తో దక్షిణాది రాష్ట్రాల మిల్క్ వార్.. ఇంతకీ సమస్య ఏంటి.. తమిళనాడు ఎందుకు వద్దంటోంది?
సౌత్ ఇండియాపై అమూల్ ఫోకస్ పెంచింది. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని.. పనులు కూడా మొదలు పెట్టింది. అయితే కర్ణాటక, తమిళనాడులో మాత్రం అమూల్ విస్తరణకు వ్యతిరేకత వస్తోంది.
Karnataka elections 2023: నందిని Vs అమూల్.. కర్ణాటక ర్యాలీలో ప్రియాంక గాంధీ ఏమన్నారంటే?
Priyanka Gandhi: కర్ణాటక ఎన్నికల వేళ పాల సమాఖ్య నేతృత్వంలోని నందిని పాలు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాల విషయంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Pushpa Movie : వాడకం అంటే అమూల్దే..
అమూల్ బ్రాండ్ తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ‘పుష్ప’ రాజ్, శ్రీవల్లీ క్యారెక్టర్లను వాడేసుకుంది..
Amul Milk: దేశ వ్యాప్తంగా రేట్లు పెంచేసిన అమూల్..
పలురకాలైన పాలను విక్రయిస్తోన్న అమూల్ బ్రాండ్.. ఇకపై రెండు రూపాయలు పెంచేయనుంది. జులై 1నుంచి దేశవ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి...
ధూళిపాళ్ల Vs కిలారి రోశయ్య : సంఘం డెయిరీ, అమూల్ మద్య వివాదం
Sangam Dairy, Amul Controversy : అమూల్ ఆయుధాన్ని విపక్ష నాయకుడిపై ఎక్కు పెట్టాలని చూస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. బినామీలతో డెయిరీని నడుపుతూ లాభాలు పంచుకుంటున్నారని ఎమ్మెల్యే అంటుంటే… కాదు కాదు నిజమైన రైతులతోనే నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు
హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ తో జగన్ సర్కార్ అవగాహన ఒప్పందాలు
హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ తో జగన్ సర్కార్ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. మహిళ స్వయం సాధికారిత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకొంటోంది. అందులో భాగంగా..2020, జులై 03వ తేదీ స
Amul పసుపు Ice Cream..టేస్ట్ ఎలా ఉంది
ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ఈ వైరస్ నుంచి కాపడుకొనేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వేడి వేడి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించడంతో చల్లని పదార్థాలను తాత్కాలికంగా పక్కకు పెట్టేస్తున్నారు. దీంతో చల్లటి కూల్ డ్రింక్, ఐస్ క్రీ
ఏపీలో మరో మైలురాయి : Amulతో అవగాహన ఒప్పందం
రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో మైలురాయి నిలిచింది. అమూల్తో ఏపీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం సీఎం జగన్ సమక్షంలో సంతకాలు జరిగాయి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ లు సంతకం చేసిన
ఎందుకిలా? : పాలు దొరకడం కష్టమేనా?.. ధరలు పైపైకి!
రోజురోజుకీ పాలు దొరకే పరిస్థితి కనిపించడం లేదు. పాల సరఫరా కూడా కష్టంగా మారుతోంది. దీంతో పాల ధరలు సైతం అమాంతం పెరిగిపోతున్నాయి. పాల సరఫరాపై కనీస రిటైల్ ధర కూడా భారీగా పెరిగిపోతోంది. గుజరాత్ కోఆపరేటీవ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF)ఆధ్వర్యంల