-
Home » Andhra pradesh assembly polls 2004
Andhra pradesh assembly polls 2004
వైసీపీ అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందించిన ఉండవల్లి శ్రీదేవి
పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ చేసిన ఫిర్యాదుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు.
సీఎం జగన్ టికెట్లు జాగ్రత్తగా ఇవ్వాలి.. లేదంటే..: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
గతంలో ఇలా టికెట్లు ఇవ్వడం వల్లే వైసీపీని 23 మంది ఎమ్మెల్యేలు వదిలి వెళ్లారని గుర్తు చేశారు. టీడీపీ నుంచి..
రాజమండ్రిలో ప్రత్యక్షమైన లగడపాటి.. ఉండవల్లి, హర్షకుమార్తో భేటీ
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?
అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బరిలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
గుంటూరులో ఎన్నికల వేడి.. టీడీపీ- జనసేన- బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?
గుంటూరు వెస్ట్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు జనసేన, ఇటు బీజేపీ వెస్ట్ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
తిరువూరులో చంద్రబాబు సభ.. కేశినేని నానికి ఆహ్వానం
తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై నిరసన గళం వినిపించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నానిని తిరువూరు సభకు ఆహ్వానించారు.
అందుకే అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పాడు: బుద్ధా వెంకన్న
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వారం రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.
ఎన్నికల వేళ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్
కేశినేని నాని, ఆయన తమ్ముడు నాని వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
అవును.. కాంగ్రెస్లో చేరుతున్నా.. సీఎం జగన్ను కలుస్తా: ఆళ్ల రామకృష్ణారెడ్డి
వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
మీరు చెప్పినట్టే నడుచుకున్నా.. నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత?
డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. గత ఎన్నికలలో ఐఫ్యాక్ సర్వే ఆధారంగానే నాకు టికెట్ ఇచ్చారా?