Home » Andhra pradesh assembly polls 2004
పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ చేసిన ఫిర్యాదుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు.
గతంలో ఇలా టికెట్లు ఇవ్వడం వల్లే వైసీపీని 23 మంది ఎమ్మెల్యేలు వదిలి వెళ్లారని గుర్తు చేశారు. టీడీపీ నుంచి..
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బరిలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు వెస్ట్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు జనసేన, ఇటు బీజేపీ వెస్ట్ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై నిరసన గళం వినిపించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నానిని తిరువూరు సభకు ఆహ్వానించారు.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వారం రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.
కేశినేని నాని, ఆయన తమ్ముడు నాని వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. గత ఎన్నికలలో ఐఫ్యాక్ సర్వే ఆధారంగానే నాకు టికెట్ ఇచ్చారా?