Home » andhra pradesh rains
కర్నూలు, నంద్యాల, బాపట్ల జిల్లాలలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని వెల్లడించారు.
గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు.
Cyclone Effect On AP : ఏపీకి మరో తుపాను ముప్పు
ఆయా జిల్లాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్.
వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో వరద సహాయక చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు.
అమరావతిలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో 23 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 19 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలోని తెనాలిలో 18 సెంటీమీటర్లు
ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 887 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 871.90 అడుగులకు చేరింది.
వరద ప్రభావం పెరగడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 15 రోజులుగా 4 గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణిస్తున్నారు.
జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. Andhra Pradesh Rains