Home » Andhra Pradesh
అత్యంత దారుణ హత్యకు గురైన పేరిక సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్..(AP Cabinet Decisions)
"గతంలో పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఇతర మతస్థులను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపడేలా చేశాయి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ సున్నిపేట ప్రాంతానికి పంపండి" అని అన్నారు.
"సౌమ్యది నాటకం అని ప్రజలందరికి తెలిసింది. ఫేక్ ప్రచారానికి కారణమైన వ్యక్తులు మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్యేల దగ్గరికి ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు, కార్యకర్తలు దేవాలయ లెటర్స్ కోసం వస్తారు" అని అన్నారు.
జిల్లాల పునర్ విభజన, జిల్లా పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుపై క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
పాలసీలు మార్చినా ఇంప్లిమెంట్ చేయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు. లబ్దిదారుల పేరుతో లోన్స్ తీసుకుని నిధులను దారి మళ్లించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే.
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) బుధవారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు కాకానికి స్వాగతం పలికారు.
Illegal Alprazolam Unit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం రేగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రాంతంలో DRI అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. అక్రమ మాదకద్రవ్యాల తయారీ యూనిట్ పై దాడి చేశారు. భారీగా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. రూ.23.88 కోట్ల వి
భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ నెల 18 నుంచి పని దినాలు కావడంతో మహిళా ఉద్యోగులు పెద్దఎత్తున ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. (Free Bus Travel)