Home » Andhra Pradesh
గిరిజనులను తమవైపు తిప్పుకొనేందుకు..ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు, ఆస్పత్రులు, నీటి సౌకర్యంతో పాటు..ఉపాధి కల్పనపై ఫోకస్ పెడుతోంది. ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏజెన్సీ ఏరియాలో రోడ్డు వేయించి వార్తల్లో నిలిచారు.
ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని..సర్వశక్తులు ఒడ్డాక ఓడిపోతే కూటమి కూడా అంతో ఇంతో నిరాశ తప్పదు. అయితే టీడీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది.
ఏపీతో పాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
ఎవరూ చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని అధికారులు హెచ్చరించారు.
రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారుతున్నారని, కూటమికి రక్షకులుగా వ్యవహరిస్తున్నారని బొత్స అన్నారు.
వ్యవసాయశాఖ గ్రీవెన్స్ లో ఈనెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,915 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
అమరావతికి ఆమోద ముద్ర కోసం ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లారని వారు కూడా సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. వన్స్ రాజధానికి ఆమోద్రపడితే ఇక..ఫ్యూచర్పై కన్ఫ్యూజన్ ఉండదని..ఎవరు పవర్లో ఉన్నా క్యాపిటల్ జోలికి �
తిరుపతిలో దళిత యువకుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడిని తీవ్రంగా ఖండించారు లోకేశ్.
నూతన బార్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7వేల 500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చారు.
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది.