Home » Andhra Pradesh
ఈనెల 11వ తేదీ తరువాత నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు..
చెన్నైలో ఈ కార్డులను ముద్రించారు. ఇప్పటికే ఏపీలోని మండల కేంద్రాలకు రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
ఇందుకోసం రూ.1950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి రాంప్రసాద్ తెలిపారు.
ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చన్నారు.
త్వరలోనే డీఎస్సీ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో డీఎస్సీ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే
విద్యార్థుల ఫోటోలు తీయొద్దంది. విద్యార్థులను, టీచర్లను బయటివారు కలవడానికి వీల్లేదని చెప్పింది.
"చెప్పిన మాట మేరకు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం" అని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’తో లబ్ది కలగనుంది.
జీరో ఫేర్ టికెట్ ను ఎలా జారీ చేయాలో ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు.
స్మార్ట్ మీటర్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులతో చెప్పారు.