Home » Andhra Pradesh
జల్లికట్టుకు సిధ్దమైన తమిళ తంబీలు
సంక్రాంతి పండుగ జర్నీ చేసే వారికి స్వీట్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. మూడు రోజులు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం, గంటలకొద్దీ సమయం పడుతుంటంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ తోపాటు చెన�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీలో యువనాయకులు పోటికి సై అంటున్నారు. తండ్రుల వారసత్వం ఆసరాగా ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా సరే అసెంబ్లీలో అడుగుపెట్టాలని తెగ ఆరాటపడుతున్నారు. వీలైతే తండ్రులతో పాటు తమకి ఒక టిక�
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పెత్తనానికి వైఎస్ జగన్ చెక్ పెట్టబోతున్నారా ?…… జిల్లాల్లో అలాంటి వారి హవా తగ్గించేందుకు ఇప్పటి నుంచే సంకేతాలు పంపుతున్నారా?…. కుటుంబానికి రెండుకి మించి సీట్లు ఇవ్వనని ఖచ్చితంగా ఆయన చెప్పేస్తున్నా
నెల్లూరు: ఏపీలోని వృధ్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు, చేనేత కార్నికులు,గీత కార్మికులు, వికలాంగులకు ప్రభుత్వం నెల,నెలా, ఇచ్చే పించనును 2వేల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో 200 ఉండే పించన్ను వెయ్యి చేశామని, అది ఇ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి సమావేశాలు జనవరి 30 నుంచి జరగునున్నాయి. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉన్నందున ఫిబ్రవరి5న బడ్జెట్ ప్రవేశ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆరు పని�
అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ సహకారం మరువలేనిదని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసిన వెల్కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కల
విశాఖపట్టణం : జగన్ పాదయాత్ర ముగిసిందో లేదో.. ఏపీ పాలిటిక్స్ భగ్గుమన్నాయి. సంక్రాంతి పండుగను సైతం పక్కనపెట్టి మరీ నేతలు రాజకీయ వ్యూహాల్లో బిజీ అయ్యారు. ఆశావహులకు వల వేస్తూనే.. సీట్ల సర్దుబాట్లపై చర్చలు చేస్తున్నారు. జిల్లాల్లో పార్టీ బలాబ
విజయవాడ : తాము పోలీసులం..మమ్మల్ని ఏమంటారు…అంటూ ఏమనుకున్నారో ఏమో…ఏకంగా పీఎస్ ఆవరణలోనే పేకాట ఆడారు. ఆర్ఎస్ఐ సమక్షంలో ఈ ఆట సాగడం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. భవానీపురం పీఎస్ ఆవరణలో పోలీసులు పేకాట ఆడుతున్న దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేస�
విజయవాడ : సినీ నటుడు, కమెడియన్ ఆలీ పొలిటికల్ ఎంట్రీ సస్పెన్స్ తలపిస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరుతారా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. వరుసగా ఆయన వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకొంటోంది. తాజాగా ఏపీ మంత్రి గంటా శ్రీ