Home » Andhra Pradesh
విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సమావేశాలకు కూడా ప్రదాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా ఉంది. సమావేశాల ప్రారంభాన
విజయవాడ : ఏపీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీన స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఏపీకి ఇస్తామన్న హోదా కేంద్రం ఇవ్వలేదని..కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఏన్టీఆర్ చెప్పి�
ఈ నెల 30 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 7వ తేదీ వరకు 9 రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తొలి రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుందన
అల్లుడి పెత్తనం… అత్తకు శాపం..! తిరుపతి టీడీపీలో అల్లుడి జోరు ఎమ్మెల్యే సుగుణమ్మకు ఈసారి టిక్కెట్ దక్కుతుందా..? అల్లుడు సంజయ్ తీరు సుగుణమ్మకు శాపం కానుందా..? తిరుపతి : టీడీపీలో అల్లుడి పెత్తనం…అత్తకు శాపంగా మారబోతోందా..? అల్లుడి వ్యవహార�
హరో రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన కామినేని కేటీఆర్ కు పెట్టిన ట్వీట్ వైరల్ ..వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్ వెళ్లాను. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్లో కూర్చున్�
ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా..? రాష్ట్రపతి పాలనను తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? చంద్రబాబును అధికారంలో లేకుండా చేసి.. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందా..?
ఢిల్లీ : 2019 లోక్ సభ ఎన్నికల లోపు ఏ ఫ్రంట్ ఏర్పడుతుంది ? ఏ ఫ్రంట్ ముందుకొస్తుందో తెలియదు కానీ..తమ తమ ఫ్రంట్లు ఏర్పడాలని..పలువురు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చంద్రులు…ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేశారు కూడా. నాన్ కాంగ్రెస్
జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.
హైదరాబాద్ : ఉత్తారఖండ్, అస్సాం, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో దట్టంగా పొగ మంచు అలుముకొంటోంది. కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. రాగల 24గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం. ఇక తెలంగాణ విషయానికి వస్తే చలిగ
విజయవాడ : రాష్ట్రంలో సంక్రాంతి మూడోరోజు కనుమ పండుగ ఘనంగా జరిగింది. పలు చోట్ల ఎడ్ల పందాలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాగే.. జనవరి 16వ తేదీ కూడా కోడి పందాలను యధేచ్ఛగా నిర్వహించారు. చివరి రోజు కావడంతో వీటిని చూడ్డానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్�