Andhra Pradesh

    శిఖా సోదరిలాంటిది : ‘కబాలి’ నిర్మాత స్పందన

    February 3, 2019 / 06:42 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు జయరాం ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్‌ను ప్రశ్నించారు. వారిలో ప్రధానంగా జయరాం మేనకోడలు శిఖాను వ�

    మిస్టరీ వీడింది : జయరాంను చంపింది రాకేష్

    February 3, 2019 / 05:01 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను మర్డర్ చేసింది రాకేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రూ. 4.5 కోట్ల వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి జయరాంను కారులో విజయవాడ�

    మిస్టరీ వీడేనా : జూబ్లీహిల్స్‌కు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ

    February 3, 2019 / 04:44 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. చివరిసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగా�

    క్రిమినల్‌ కౌన్‌..? : జయరాంపై విష ప్రయోగం!

    February 3, 2019 / 02:02 AM IST

    విజయవాడ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కీలక చిక్కుముడి వీడుతోంది. హత్యకు సూత్రధారి, పాత్రధారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమెను అదుపులో�

    దొంగలు దొరికారు మరి నంది ఎక్కడ

    February 2, 2019 / 03:47 AM IST

    తూర్పుగోదావరి : నంది విగ్రహం అపహరణ కేసు ఓ కొలిక్కి వచ్చింది. రామచంద్రాపురం ప్రఖ్యాత శివాలయంలో పురాతన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంగతి తెలిసిందే. అయితే..రోజులు గడుస్తున్నా…విగ్రహం ఆచూకి దొరకకపోవడంతో ఉత్కంఠ నె�

    ఏపీలో ఒంటరి పోరు: ఢిల్లీలో తేల్చి చెప్పిన చంద్రబాబు

    February 1, 2019 / 01:51 PM IST

    ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయం అని ఏపీ సీఎం చంద్రబాబు స్పృష్టం చేశారు. జాతీయ స్ధాయిలో దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తాం అని ఆయన అన్నారు.  దేశాన్ని రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్య పీడిస్తున్నాయన

    కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ నాకే: కేఏ పాల్

    January 30, 2019 / 04:08 PM IST

    హైదరాబాద్: ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ  క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. రాష్ట్రంలోని 175 స్ధానాల్లో పోటీ చేస్తామని, 100 సీట్లు కచ్చితంగా తామే గెలుస్తామని, 175 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం ల�

    చంద్రబాబుకు కౌంటర్ : ఏపీలో మోడీ అమిత్ షా టూర్

    January 30, 2019 / 03:43 PM IST

    ఢిల్లీ:  నరేంద్ర మోడీ, అమిత్ షాల ఏపీ పర్యటన ఖరారు అయ్యింది.  ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఫిబ్రవరిలో ఏపీలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలో మ�

    ఆంధ్రా నాదే – తెలంగాణా నాదే

    January 30, 2019 / 11:21 AM IST

    ఏపీ సీఎమ్ నారా చంద్రబాబు నాయుడు గురించి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

    గుంటూరులో కామాంధుడు : బాలికపై అఘాయిత్యం

    January 30, 2019 / 05:52 AM IST

    గుంటూరు : కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని బాలికలపై దారుణాలకు తెగిస్తున్నారు. ఎన్ని చట్టాలు..ఎన్ని హెచ్చరికలు చేసినా కామాంధులు బేఖాతర్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు అత్యధికమౌతున్నాయి. గుంటూరు జిల్లాలో ఏడేళ్ల �

10TV Telugu News