Home » Andhra Pradesh
ఢిల్లీ : ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నతీరుకు నిరసనగా సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ లోని ఏపీ భవన్ లో చేపట్టిన దీక్షకు పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. వైసీపీ నాయకులు ఇచ్చిన బిర్యానీలకు , డబ్బులకు ఆశపడి ఆదివారం గుంటూరులో జరి�
ఢిల్లీ ఏపీ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది.
ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు స్వరం పెంచారు. కేంద్రంతో సై అంటే సై అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. రాష్ట్రం పట్ల వివక్ష చూపితే సహించేది లేదని..తాము చేస్తున్న పోరాటం ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిందని..ఖబడ్ద�
విజయవాడ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న వాటిని ఒక్కోక్కటి పరిష్కరిస్తూ ఆయా వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు బాబు. ఇప్�
విజయవాడ : కొడుకు నారా లోకేష్పై పీఎం మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం ఘాటు పదాలతో విరుచుకపడ్డారు. మోడీకి బంధాలు..సంబంధాలే లేవు..కుటుంబ వ్యవస్థపై నమ్మకం ఉందా అంటూ ప్రశ్నించారు. గుంటూరు జిల్లాకు వచ్చిన మోడీ..బాబు కుటుంబంపై పలు వ్యాఖ్యలు చేశారు. �
విజయవాడ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను తిట్టడానికే ఏపీకి వచ్చారంటూ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మోడీ చేసిన విమర్శలపై బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా కేవలం తనను విమర్శించి వెళ్లిపోయా�
గుంటూరు : ప్రధాని మోడీ ఆంద్రప్రదేశ్కు వస్తున్నారు. ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మరి ఇదే సమయంలో గతంలో కేంద్రం ఇచ్చిన హామీల మాటేంటి..? విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనులతో పాటు మిగతా పనులు కలిపి మొత్తం ఏపీకి 5 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రం �
విజయవాడ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి నుండే రాజకీయాలు హీట్ హీట్గా మారిపోయాయి. మోడీ గో బ్యాక్ పేరిట బ్యానర్లు వెలిశాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై .. రాత్రి�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదోడి పెద్ద కల ఎట్టకేలకు నెరవేరింది. ఇంటికి పెద్ద కొడుకునవుతానన్న చంద్రబాబు, పేదోడికి ఇల్లు ఇవ్వడం ద్వారా ఇచ్చిన మాటనూ నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు రెండు దఫాలుగా లక్షలాది గృహాలను పూర్తి చేసి పేదలకు అందించిన మ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి వయాడక్ట్ అనే తారక మంత్రాన్ని ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆలోచనలే మన పెట్టుబడి అని .. వాటి ద్వారానే సంపద సృష్టికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర&n