Andhra Pradesh

    ఏపీ ఉద్యోగులకు శుభవార్త : 20 శాతం ఐఆర్ కు సీఎం అంగీకారం

    February 8, 2019 / 02:56 PM IST

    అమరావతి: ఏపీ లోని ప్రభుత్వ ఉద్యోగులకు  రాష్ట్ర  ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.&n

    ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు: నిరవధిక వాయిదా

    February 8, 2019 / 01:35 PM IST

    అమరావతి: దాదాపు వారం రోజులపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సమావేశం చివరిలో  ఉద్వేగభరితంగా ముగిసింది. సభ్యులంతా చప్పట్లు కొట్టి చంద్రబాబును అభినందనల్లో ముం

    జగన్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ : ఓటర్ల లిస్ట్ పై కంప్లయింట్స్

    February 8, 2019 / 12:59 PM IST

    విజయవాడ: వైసీపీ అధినేత జగన్ శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశం  కానున్నారు.  రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు, ఓటరు లిస్టుల్లో జరిగిన అవకతవకలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్  హైదరాబ

    గుంటూరులో టీడీపీ – బీజేపీ యుద్ధం : మోడీ సభ ఏర్పాట్లపై ఆంక్షలు

    February 8, 2019 / 10:03 AM IST

    గుంటూరు: ఫిబ్రవరి 10వ తేదీన గుంటూరు నగరంలోని బుడంపాడు జాతీయ రహదారి వద్ద  జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడి  ప్రసంగించనున్నారు.  ఈ సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లను స్ధానిక నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ సభకు వీవీఐపిలు,విఐపిలు, జా�

    వెదర్ అప్‌డేట్ : ఏపీకి వర్ష సూచన

    February 7, 2019 / 04:32 AM IST

    విశాఖ: వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. చలితీవ్రత తగ్గుముఖం పట్టింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ విభాగం ఏపీకి వర్ష సూచన

    అవతార్ పురుష్ : ఏపీకి కాబోయే సీఎం ఎవరో చెబుతా..

    February 6, 2019 / 09:39 AM IST

    విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. ఇటు ప్రజలు, అటు నాయకులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. దైవశక్తి ద్వారా ఏపీకి కాబోయే సీఎంని ప్రకటిస్తానంటూ విశాఖకు చెందిన ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యామ్ అంటున్నారు. ఇప్పటిక�

    వైసీపీ స‌మ‌ర శంఖారావం: మొదటి విడత 5 జిల్లాలు

    February 5, 2019 / 02:23 PM IST

    అమరావతి: ఏపీలో త్వరలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నందున పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు  వైసీపీ అధినేత జగన్ బూత్ క‌మిటీల‌తో సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసే దిశగా ఆయన చ‌ర్య‌లు తీసుకుంటున్న

    ఎన్నికలకి సిధ్ధం : రాహుల్ తో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతల భేటీ

    February 5, 2019 / 01:16 PM IST

    ఢిల్లీ :  త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో  వ్యూహాలు రూపోందించుకునేందుకు తెలుగు రాష్ట్రాలలోని కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల  కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. రాహుల్ తో ఏ

    అర్థరాత్రి నుంచి ఏపిలో ఆర్టీసీ సమ్మె

    February 5, 2019 / 06:06 AM IST

    ఆంధ్రలో ఆర్టీసీ సమ్మె సైరెన్ మోగింది. ఫిబ్రవరి 5వ తేదీ అర్థరాత్రి.. అంటే తెల్లవారితే 6వ తేదీ నుంచి ఆర్టీసీ సమ్మెకి దిగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 12వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. సమ్మెలో 53 వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఆర్�

    ఆదరణ దొరికితే ఆణిముత్యం : ఆంధ్ర మేరికోమ్ ఈ అరుణ

    February 4, 2019 / 12:34 PM IST

    విశాఖపట్నం: ఆ యువతి బాక్సింగ్ రింగ్ లోకి వెళ్ళింది అంటే పతకం గ్యారెంటీ.. చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ప్రోత్సహిస్తే దేశానికే వన్నె తేగలదు. అయినా ప్రోత్సాహం కరువయ్యింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ఎంచుకున్న ర�

10TV Telugu News