Home » AP Assebly Elections 2024
తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెండింగ్ స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు.
రాజకీయ నాయకులు కులాలను వెనకేసుకొని కుల నాయకులవలే ముద్రపడేటట్లు వ్యవహరించడం మంచిది కాదని సుమన్ అభిప్రాయ పడ్డారు.
మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
లోకేశ్, చంద్రబాబు నన్ను అవమానకరంగా మాట్లాడారు. టీడీపీలో దళితులకు గౌరవం లేదు. నాలాంటి దళిత నేతల బతుకులను చిందర వందర చేస్తున్నారంటూ గొల్లపల్లి సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడినుంచో వచ్చి శ్రీకాకుళం జిల్లాలో అజమాయిషీ చేస్తామనుకుంటారు. అలాంటివి అవమానంగా భావిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల 389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం దాదాపు 2గంటల పాటు సాగింది.
ఏపీలో నిరుద్యోగలకు శుభవార్త వచ్చింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాక పలు అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది.