Home » AP Capital Amaravati
అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు.
మరోవైపు కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర పొడవైన బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
మొన్ననే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నిపుణుల బృందం సలహాల మేరకు అమరావతికి న్యూ లుక్ తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం దేశ విదేశీ సంస్థలు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతున్నారు.
ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఏంటి? అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది?
భవనాల పటిష్ఠత, సామర్థ్యా నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని..
ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు.
1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని ఎన్ని రకాలుగా హింస పెట్టచ్చో, అన్ని రకాలుగా హింసించాడు.
శాఖమూరు, కొండమరాజుపాలెం, రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది.