Home » AP Chief Secretary
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
Election Commission: పల్నాడు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పారు.
ఏపీలో నిరుద్యోగులు త్వరలో శుభవార్త వినబోతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఏపీలో స్థానిక ఎన్నికల రద్దు నిర్ణయం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల
ఏపీ రాష్ట్రంలో సీఎస్..వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉంది. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. విమర్శలు..ఆరోపణలతో విరుచుకపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. సీఎం చంద్రబాబుతో సహా ఇతర నేతలు సీఎస్ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. తాజాగా యనమల తీవ్రస్థాయిలో �
సమగ్ర ఆర్థిక నిర్వాహణ వ్యవస్థ (CFMS) పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కీలకమైన బిల్లులను పెండింగ్లో ఉంచి తమకు నచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత కింద బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏపీ సీఎస్ ఆగ్రహం వ్యక్తం చ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వర్సెస్ అధికార పార్టీ లాగా నడుస్తోంది. వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పునేఠాను బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్గా నియమించింది. అప్పటి
తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం తరలింపులో భద్రతా లోపాలపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. టీటీడీ, విజిలెన్స్ అధికారులు బంగారం రవాణాలో సమర్థవంతంగా వ్యవహరించారా లేదా అనే దానిపై దర్యాప్తుకు సిద్ధమైంది. 1381 కిలోల బ
AP CM చంద్రబాబు, చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య వార్ ముదురుతోంది. ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల చేసిన ఆరోపణలతో…. సీఎస్ పరిపాలనా వ్యవహారాలపై కూపీ లాగుతున్నారు. దీంతో సీఎం వర్సెస్ సీఎస్ వార్ ఆసక్తికరంగా మారింది. �