Home » Ap Farmers
Nara Lokesh Megatour : ఏడాదిన్నర అయ్యింది ఆ పార్టీ ఓడిపోయి. కానీ ఓటమి భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆ పార్టీ యువనేత శ్రమిస్తున్నా వర్కవుట్ అవ్వడం లేదు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి పవర్ లోకి తేవాలంటే ఏదైన
https://youtu.be/s6akkg8LbK8
ap cm jagan launch ysr jala kala scheme..ఏపీ సీఎం జగన్ నవరత్నాల్లో మరో హామీని అమలు చేశారు. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈసారి రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఏపీ సీఎం జగన్ సోమవారం(సెప్టెంబర్ 28,2020) ఉదయం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి
ఏపీలో రైతులకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ‘ఈ–పంట’తో లింక్ చేస్తూ రైతుల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఉండాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వారికి డెబిట్ కార్డు �
రైతు భరోసా కేంద్రాల లోగో, భరోసా కేంద్రాల ద్వారా విత్తన కొనుగోలు చేసుకొనే వెబ్ సైట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ ధరల పట్టిక ఉండాలని, ప్రకటించిన ధరల కన్నా తక్కువ ధరలకు కొనుగోలు చేస్తే వెంటనే జోక్యం చేసుకోవ�
కృష్ణాపురం ఉల్లి ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు కేపీ ఉల్లిగడ్డలపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. 10 వేల మెట్రిక్ టన్నుల కేపీ ఉల్లిని చెన్నై పోర్టు నుం�
టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్.. ఇప్పుడు రైతులను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలే లక్ష్యంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేసేందుకు ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం మంత్రి వర్గం భేటీ కాబోతుంది. రైతుల ప్రయోజనాలు, అగ్రిగోల్డ్ పరిహార�