Home » AP Politics
ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో సీనియర్ నాయకులకు మొండిచేయి ఎదురైంది. సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వలేదు. మాధవ్ కు కూడా అవకాశం లభించలేదు.
ఏపీ బీజేపీ ఆఫీసులో సత్యకుమార్, విష్ణువర్దన్ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో చేపట్టనున్న ఎన్నికల ప్రచారం ఇవాళ ప్రారంభం కానుంది.
బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను జగన్ ప్రారంభిస్తారు.
పొన్నూరు, మంగళగిరి ఎలక్షణ్ ఇంచార్జిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించింది. తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ ఎలక్షన్ ఇంఛార్జిగా మర్రి రాజశేఖర్..
ఎంపీ భరత్ అభివృద్ధి మంత్రం జపిస్తుంటే.. టీడీపీ కూడా తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తోంది. అటు గంజాయి.. ఇటు అభివృద్ధి అంశాలే ఈ ఎన్నికల్లో..
టీడీపీ నుండి ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు మాగంటి బాబు.
ఆయన కూతురు అనురాధ ప్రస్తుతం మాడుగుల అసెంబ్లీ ఇంఛార్జిగా ఉన్నారు.
6 సీట్లలో ఐదు సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది.
తాజా మార్పులను పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.