Home » asia cup
ఆసియా కప్ లో తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించలేకపోయారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేసింది.
విమర్శల్ని పట్టించుకోబోనని, వాళ్లకు సమాధానం చెప్పడంకంటే బాగా ఆడటంపైనే దృష్టి పెడతానని చెప్పారు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. 120 శాతం బాగా ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనకు కాల్ చేసింది ధోనీ ఒక్కరేన�
భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఇంట్రస్టింగ్ ఫైట్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాక్ ముందు 182 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.
కుడి మోకాలికి అయిన కారణంగా ఆసియా కప్కు దూరం కానున్నాడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. జడేజా స్థానంలో అక్సర్ పటేల్ జట్టుతో చేరనున్నాడు.
ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా గెలుపొందింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ ను కోలుకోనివ్వలేదు.
ఆసియా కప్లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్కు హాజరయ్యాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ప్రేక్షకులతో కలిసి నేరుగా మ్యాచ్ చూసేందుకు విజయ్ దుబాయ్ వెళ్లాడు. అక్కడ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్తో కలిసి మ్యాచ్ చూశాడు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది.
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆ కిక్కే వేరు. ఫార్మాట్ ఏదైనా.. ఇరు దేశాలు తలపడుతున్నాయంటే.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. క్రికెట్ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ లు ఆసియా కప్ వేదికగా తొలిసారిగా హోరాహో�