Assembly Election

    ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ప్రభంజనం : మూడోసారి అధికారంలోకి కేజ్రీవాల్

    February 11, 2020 / 05:21 AM IST

    ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది.

    మందకొడిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ : సా.4 గం.ల వరకు 45 శాతం పోలింగ్‌

    February 8, 2020 / 11:03 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్‌ నమోదైంది.

    ఢిల్లీ ఎన్నికల్లో క్రేజీ పోరు : కేజ్రీవాల్‌పై 27 మంది అభ్యర్ధులు పోటీ 

    January 25, 2020 / 05:08 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అన్ని పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా గెలుపు కోసం ప్రచారం హోరాహోరీగా చేస్తున్నాయి. దీంట్లో భాగంగా సీఎం అరవింద

    జార్ఖండ్ లో ముగిసిన పోలింగ్

    November 30, 2019 / 12:59 PM IST

    జార్ఖండ్‌ రాష్ట్రంలో జరుగుతున్న తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 62.87 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ తొలివిడుత పోలింగ్‌ నిర్వహించింది.  రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 13 స్థానాలకు పోలింగ

    ఎగ్జిట్ పోల్స్ : హర్యానాలో కూడా బీజేపీదే అధికారం

    October 21, 2019 / 02:30 PM IST

    హర్యానాలో మరోసారి బీజేపీదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఏబీపీ న్యూస్,రిపబ్లిక్ టీవీ,టైమ్స్ నౌ,టీవీ9 భారత్ వర్ష్,న్యూస్ 18ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 69 కాంగ్రెస్ 11, ఇతరులు 10స్థానాల్లో గెలిచే అవ�

    ఈసీ తీపి కబురు : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్

    March 8, 2019 / 01:45 AM IST

    ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే! లోక్‌ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది. మార్చి నెలలో వచ్చ

    కేటీఆర్ ఎన్నికల ఖర్చు రూ.7.75 లక్షలు

    February 22, 2019 / 03:49 AM IST

    హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఖర్చులో అతి తక్కువ వ్యయం చేసిన నేతగా  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. ఎన్నికల్లో కేటీఆర్ ఖర్చును ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ పార్టీల అభ్యర్థులు ప్

    హైటెక్ హంగులు : ఇది చంద్రబాబు చైతన్య రథం

    January 22, 2019 / 10:26 AM IST

    ఎన్నికల ప్రచారానికి టీడీపీ రెడీ అవుతోంది. హంగులు, ఆర్భాటాలతో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం వాహనాలు సిద్ధం అయ్యాయి. హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. సీసీ, లైవ్‌ కెమెరాలతోపాటు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వీడియోలు ప్రదర్శించేంద�

10TV Telugu News