తమిళనాడులోని ఒక నాగదేవత ఆలయంలో పాము భక్తుడి నాలుకపై కాటేసింది. నాలుక బయటపెట్టి పూజలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. నిత్యం పాము కలలోకి వస్తుండటంతో భక్తుడు ఈ పూజలు నిర్వహించాడు.
రంగురాళ్లు దొంగతనం జరిగిందని నమోదైన కేసులో ఫిర్యాదుదారు పెద్ద నేరస్తుడని పోలీసులు తేల్చారు.
శాస్త్రాలు చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు తన జాతకం తాను తెలుసుకోలేక రూ. 25 లక్షల రూపాయలు మోసపోయిన జ్యోతిష్యుడు ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది.
astrologer atchireddy collect Rs.25 lakhs for anchor post : ఇంట్లో వాస్తుదోషాలు ఉన్నాయి వాటిని పోగోట్టటానికి నాలుగున్నర లక్షలు ఖర్చవుతుందని డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో విజయవాడకు చెందిన సిధ్దాంతి కే. అచ్చిరెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలాగితే డొంకంతా కది
శాస్త్రాలు చెప్పే బల్లి వెళ్లి కుడితి తొట్టిలో పడ్డట్టైంది ఓ జ్యోతిష్యురాలి పరిస్ధితి. వివిధ కష్టాలతో తనను సంప్రదించే క్లయింట్లకు రెమిడీలు చెప్పి జపాలు పూజలు చేయించే జ్యోతిష్యురాలు కు ఇప్పడు టైం బాగోలేదు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెం�
పది మందికి మంచి చెప్పాల్సిన జ్యోతిష్యుడు తన దగ్గరకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో రాసలీలలు మొదలెట్టాడు. అడ్డు వచ్చిన భర్తను హత్య చేశాడు. అక్రమ సంబంధాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా మనుషులు వీటిపై ఎందుకు మోజు �
విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు.