Home » Australia Vs India
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలయ్యే రెండో టెస్టు మ్యాచ్ కు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ దూరమయ్యాడు.
కొద్దిరోజులుగా పెర్త్ మైదానంలో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, తాజాగా కొందరు క్రికెటర్లు బీచ్ లో సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కోహ్లీ ఒక ఛాంపియన్ బ్యాటర్. అతను గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. 2014లో నాలుగు సెంచరీలు, 2018లో కూడా సెంచరీ సాధించాడు.
ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ మూడు టీ20 మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్ లకు అతను వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
వ్యక్తిగత వాహనాలపై కాకుండా మెట్రో రైలు, బస్సుల వంటి ప్రజా రవాణాను వినియోగించి స్టేడియానికి రావాలని, దీంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిమానులకు పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి రేపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక ఒ�
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో టీమిండియా 208 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయిన విషయంపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పలు వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ గురించి ఆయన
indvsaus: రీసెంట్గా ముగిసిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో హైలెట్స్ చూశారా.. అంచనాలు లేని స్థాయి నుంచి టెస్టు సిరీస్ గెలుచుకున్న టీమిండియా చాకచక్యంగా వ్యవహరించింది. పంత్ పోరాటం.. తో పాటు బౌలర్ల అనుభవం జట్టును విజయతీరాలకు చేర్చింది. గాయాల బెడదను అధ
India:ఆస్ట్రేలియా టూర్లో ఉన్న భారత జట్టు.. చివరిదైన నాలుగో టెస్టులో గెలుపు కోసం పోరాడుతోంది. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయం దిశగా పయనిస్తోంది. మొదట్లోనే కీలకమైన రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయినా.. గిల్.. పుజారా రాణించడంతో 328 పరుగుల �
Claire Polosack first female umpire in men’s Test cricket : సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ లో అరుదైన దృశ్యం ఆవిషృతమైంది. రిత్రలో మొదటిసారిగా టెస్ట్ క్రికెట్ లో ఓ మహిళ ఎంపైరర్ గా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ లో తొలి మహిళా అంపైర్ గా విధులు నిర్వహిస్తూ చరి
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా మరోసారి ఆధిక్యాన్ని కొనసాగించింది. తొలి టెస్టు పరాభవం తర్వాత బలంగా పుంజుకున్న ఇండియా జట్టు.. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. లంచ్ విరామానాకి టీమిండియా 131 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రహానె అజేయంగా సెంచ�