available

    తెలంగాణలో కరోనా..17 వేల 866 బెడ్స్ ఖాళీ..పూర్తి వివరాలు

    August 10, 2020 / 12:41 PM IST

    కరోనా రోగులకు 17 వేల 866 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్ ఉన్నాయని తెలిపింది. ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో పడకలను రోగులకు ఉచితంగానే కేటాయించనుంది. Beds in Gove

    ఆ మహిళపైనే కరోనా వ్యాక్సిన్ ట్రయిల్స్ ప్రారంభం…అందుబాటులోకి ఎప్పుడు?

    March 18, 2020 / 12:47 PM IST

    కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి అమెరికా సైంటిఫిక్ ల్యాబ్స్ మంచి ఊపునిచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడు�

    వాహనదారులకు గుడ్ న్యూస్ : FASTag Free

    February 12, 2020 / 10:59 PM IST

    వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. టోల్ గేట్ల వద్ద ఎలక్ట్రానిక్ చెల్లింపు కోసం ఇటీవలే ప్రవేశపెట్టిన FASTagsను కొద్ది రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. NHA ఫాస్టాగ్ కోసం చెల్లించాల్సిన ఫీజు రూ. 100ను ఫిబ్రవరి 1

    వ్యాక్సిన్ చరిత్రలో అద్భుతం…4నెలల్లో కరోనా వైరస్ కు సమర్థమైన వ్యాక్సిన్

    February 3, 2020 / 11:40 PM IST

    చైనాలో మొదలై ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా 16 వారాల్లో సమర్థమైన వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది నాలుగు నెలల పాటు జరిగే క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంది. కోయలేషన్ ఫర్ ఎపిడిమిక్ �

    ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందాలి : గవర్నర్ హరిచందన్

    October 31, 2019 / 09:42 AM IST

    విజయనగరం జిల్లా సాలూరులో గరవ్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వానికి సూచిస్తాననీ గవర్నర్ తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కరించాలని తగిన చర్యలు తీ�

    కడప వాగులో కొట్టుకుపోయిన ఆటో: మూడు మృతదేహాలు లభ్యం

    September 19, 2019 / 10:08 AM IST

    కడప జిల్లాలో పొద్దుటూరు కామనూరువంక వాగులో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యల్లో భాగంగా ఇప్పటివరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు ఆచూకీ లభించాల్సి ఉం�

    జైల్లో అందరూ తినే భోజనమే చిదంబరం తినాలి..ఢిల్లీ హైకోర్టు

    September 12, 2019 / 12:25 PM IST

    INX మీడియా కేసులో కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైల్లో ఉన్న కస్టడీలో ఉన్న విసయం తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న చిదంబరానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇంటి భోజనానికి అనుమతివ్వాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస

    ఓటు వేస్తే నాప్ కిన్..కూల్ డ్రింక్ గిఫ్ట్

    April 26, 2019 / 01:50 AM IST

    ఓటు వేయండి..ఓటు హక్కును ప్రజాస్వామ్య పటిష్టతకు పాటు పడండి..అంటూ ఎంత మంది చెప్పినా కొంతమంది ప్రజలు అస్సలు పట్టించుకోరు. ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికల సంఘం వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. అంతేగాకుండా వారిని ఆ

10TV Telugu News