Home » BALAYYA
బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు రావడంపై మొదటి సారి మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ..
బాలకృష్ణ చెల్లి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయిడు భార్య నారా భువనేశ్వరి తన సోషల్ మీడియాలో బాలకృష్ణపై ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ - బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాదులాడుకుంటున్నారు.
పద్మ భూషణ్ పురస్కారంపై తొలిసారి సినీ నటుడు బాలకృష్ణ స్పందించారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు,
నందమూరి బాలకృష్ణకు నటన, రాజకీయాలు, సేవా కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది.
వరుసగా బాలయ్య సినిమాలు హిట్ అవ్వడం, ఈ సినిమాపై కూడా అంచనాలు ఉండటం, సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో డాకు మహారాజ్ సినిమాకు కూడా థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.
షో మొదలయ్యే ముందు సరదాగా చంద్రబాబుతో అన్స్టాపబుల్ పుస్తకంపై ప్రమాణం చేయించారు బాలయ్య.
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కాబోతుంది.
అఖండ సినిమా తర్వాత అఖండ 2 ఉంటుందని ప్రకటించారు.
తాజాగా బాలకృష్ణ బాలీవుడ్ స్టార్ ని కలిశారు.