begins

    Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‭కు సర్వం సిద్ధం.. ఉదయం 9 లోపే మొదటి ఫలితం

    November 5, 2022 / 09:31 PM IST

    ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్‭కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండులో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క�

    Bonalu Festival: నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం

    July 11, 2021 / 07:10 AM IST

    ఆషాఢ మాసం వ‌చ్చేసింది.. బోనాల పండుగ‌ను తెచ్చేసింది.. ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ఈ ఉత్స‌వాల‌కు భాగ్య‌న‌గ‌రం ముస్తాబైంది. నేడు ఆదివారం గోల్కొండ జ‌గ‌దాంబికా అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పించ‌డంతో.. ఈ ఉత్సవం న‌గ‌ర‌మంత‌టా మొద‌ల‌వుతుంది. గోల్కొండ బోన�

    త్రివర్ణ పతాకానికి అరుదైన గౌరవం : UNSCలో భారత్ జెండా ఆవిష్కరణ..

    January 26, 2021 / 10:50 AM IST

    Indian flag unveiled at UNSC : మన భారత జాతీయ పతాకానికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత మువ్వన్నెల జెండా ఆవిష్కృతమైంది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అరుదైన అంశం మన భారతీయులకు గర్వకారణంగా మరోసారి ఈ అంశాన్ని గుర్తు చేసు�

    రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు…23 మంది పంజాబ్ ఎమ్మెల్యేలకు కరోనా

    August 26, 2020 / 08:37 PM IST

    మరో రెండు రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పాజిటివ్ సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. శుక్రవా

    కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది…మనుషులపై క్లినికల్ ట్రయిల్స్ ప్రారంభం

    March 16, 2020 / 03:48 PM IST

    కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి అమెరికా సైంటిఫిక్ ల్యాబ్స్ మంచి ఊపునిచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడు�

    #GOBACKAMITSHAH : అమిత్ షాకు నిరసన సెగ

    March 1, 2020 / 08:59 AM IST

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా..బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెస్ట్ బెంగాల్‌లోని కోల్ కతాకు చేరుకున్నారు. కానీ వీరి రాకను..పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన అల్లర�

    NPR రాష్ట్రపతితో మొదలు

    February 17, 2020 / 10:51 AM IST

    జాతీయ జనాభ గణన (NPR), పౌరసత్వ సవరణ చట్టం (NRC)లకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదని చెప్పుకొస్తోంది. పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరస

    ఘనంగా జల్లికట్టు పోటీలు ప్రారంభం

    January 15, 2020 / 09:45 AM IST

    తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. మదురై జిల్లాలోని అవనియాపురంలో 700 ఎద్దులు,730మంది బుల్ క్చాచర్ప్(ఎద్దులను పట్టుకునే

    కౌంట్ డౌన్ స్టార్ట్…మరికొన్ని గంటల్లో నింగిలోకి PSLV-C48

    December 10, 2019 / 03:43 PM IST

    పీఎస్‌ఎల్‌వీ సీ-48 కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం మధ్యాహ్నం 4.40 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి

    ఇలాగైనా తగ్గుతుందని : ఢిల్లీలో కాలుష్యం..నీటిని చల్లుతున్న ఫైర్ సర్వీసెస్

    November 24, 2019 / 07:32 AM IST

    దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో పొల్యూషన్ ఉంటుడడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ రంగంలోకి దిగింది. 13 ప్రాంతాల్లో నీటిని చిలుకరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము నిర

10TV Telugu News