Home » BENGALURU
ఆ యువతి ప్రతిరోజూ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వారితో మాట్లాడేది. చివరిసారిగా...
బెంగళూరు సిటీకి సంబంధించి అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రీసెంట్గా ఆర్కిటెక్ట్ వడా పావ్ వ్యాపారిగా మారిన కథనం వైరల్ అవుతోంది.
బెంగళూరు విమానాశ్రయం రోడ్డులోని దొడ్డజాల సమీపంలో సోమవారం సాయంత్రం పలు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది.
కుక్కల కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చుపెట్టే వారిని చూసి ఉంటాం. కానీ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి లగ్జరీ సౌకర్యాలు అందించేవారిని మీరు ఎప్పుడైనా చూసారా? ఓ ఖరీదైన శునకం.. దాని యజమాని గురించి చదవండి.
బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
ఆ ఫోన్ నిండా అమ్మాయిల ప్రైవేట్ ఫోటోలే. పదులు, వందలు కాదు.. ఏకంగా 13 వేలకు పైగా ప్రైవేట్ ఫొటోలు ఉన్నాయి.
బైక్ మీద హెల్మెట్ కంపల్సరీ అంటే వింత హెల్మెట్లు ధరిస్తూ వైరల్ అవుతున్నారు కొందరు వ్యక్తులు. పోలీసులకు షాక్ ఇస్తున్నారు.
కారు, బైక్, లారీల వెనకాల వింత వింత మెసేజ్లు చూస్తుంటాం. కొన్ని విపరీతంగా నవ్వు పుట్టిస్తాయి. బెంగళూరులో ఓ ఆటో వెనుక రాసిన అక్షరాలు చూసి జనం ఆశ్చర్యపోయారు.
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్కి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తెగ నచ్చేసిందట. బెంగళూరులో తను టేస్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ పోస్టు పెట్టారు.
దోశలంటే ఇష్టం లేని వారు ఉండరు. స్ట్రీట్ సైడ్ నుంచి రెస్టారెంట్ల వరకు రకరకాల దోశలు అందుబాటులో ఉంచుతారు. అయితే బెంగళూరులోని ఓ రెస్టారెంట్లో దోశలు తయారీ విధానం చూస్తే మాత్రం.. షాకవుతారు.