Home » BENGALURU
నోరుంది కదా అని పారేసుకుంటే ఎలా? స్టార్ హీరో దర్శన్ అదే పని చేసి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఆయనపై ఏకంగా 35 మంది మహిళలు కంప్లైంట్ ఇచ్చారు. అసలేం జరిగింది?
సౌత్ జోన్ టోర్న్ మెంట్ లో తమిళనాడుతో మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
కొన్ని రోజులకు వీడియో కాల్స్ రావడం ఆగిపోయాయి. దీంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఆరా తీస్తే.. తాను మోసపోయానని తెలిసి షాక్ తిన్నాడు.
ప్రజా రవాణా వ్యవస్థలో ఇటీవల మహిళలు కొట్టుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
నో పార్కింగ్ బోర్డులందు ఈ బోర్డు వేరయా అన్నట్లుంది బెంగళూరులోని ఓ భవనానికి తగిలించిన బోర్డు. అక్కడ కానీ మీ వాహనం పార్క్ చేసారో? శాపనార్థాలే... ఇక.
12 సంవత్సరాల బాలుడు.. 21వ తేదీ ఆదివారం బెంగళూరులో మిస్ అయ్యాడు. పోలీసులు వెతుకులాట.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం మధ్య ఆ బాలుడుని హైదరాబాద్లో కనుగొన్నారు. అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు?
బెంగళూరు వేదికగా బుధవారం భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
AI స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ 4 ఏళ్ల కొడుకుని హత్య చేసి తర్వాత గోవా నుండి కర్నాటకకు క్యాబ్ లో ప్రయాణించారు. ఆ సమయంలో ఆమె ప్రవర్తన గురించి క్యాబ్ డ్రైవర్ అనేక విషయాలు వెల్లడించాడు.
ఒక పెద్ద కంపెనీలో సీఈఓ ఉద్యోగం. కానీ క్రూరమైన ఆలోచనా విధానం. భర్తతో విడాకుల నేపథ్యంలో ఉన్న పగ కాస్త కొడుకు మీద చూపించింది. 4 సంవత్సరాల చిన్నారిని ఆ కన్నతల్లి చేతులతో చిదిమేసింది. ఈ దారుణ సంఘటన సంచలనం రేపుతోంది.
భర్తతో విభేదాల కారణంగా తన కొడుకుని పొట్టన పెట్టుకుంది ఓ కన్నతల్లి. ముక్కు పచ్చలారని పసికందును నిర్ధాక్షిణ్యంగా హతమార్చింది. నార్త్ గోవాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.