Home » BENGALURU
ఉద్యోగులు పనిలో ఉండగా కార్యాలయం క్యాంపస్లోని బి బ్లాక్కు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే వారందరినీ క్యాంపస్ ప్రాంగణం నుంచి బయటకు పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
టీంఇండియా జట్టు శనివారం బెంగళూరులో దీపావళి వేడుకలు జరుపుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా తమ చివరి లీగ్ గేమ్ నెదర్లాండ్స్తో తలపడనున్న భారత క్రికెట్ జట్టు దీపావళి రోజైన ఆిదివారం ఆడనుంది....
Cyber Crime In Bengaluru : మీకొక కొరియర్ వచ్చింది. అందులో లక్ష డాలర్ల విలువ చేసే ఖరీదైన కానుకలు ఉన్నాయని చెప్పాడు. అవి మీకు చేరాలంటే డబ్బు చెల్లించాలని అన్నాడు.
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారంతా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
బెంగళూరులోని ఓ చెత్తకుప్పలో భారీగా అమెరికన్ డాలర్ల నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఓవ్యక్తి చెత్త ఏకుంటుండగా కరెన్సీ నోట్ల కట్టలతో ఉన్న ఓ బ్యాగ్ కనిపించింది.
పక్కనే కూర్చున్న వ్యక్తి ఆమెను అనుచితంగా తాకినట్లు ఫిర్యాదులో వెల్లడైంది. నిందితుడు తన ప్రైవేట్ భాగాలను తాకి అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
శనివారం రాత్రి 8 గంటలకు డ్యూటీ ముగించుకుని తన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన కాసేపటికే ఆమె హత్యకు గురయ్యారు. Karnataka Government Officer Prathima Case
హత్యకు గురైన ఇంట్లోనే ప్రతిమ ఎనిమిదేళ్లకు పైగా నివసిస్తున్నారు. ఘటన సమయంలో ఆమె కుమారుడు, భర్త తీర్థహళ్లిలో ఉన్నారు. ఆదివారం ఉదయం ప్రతిమ సోదరుడు వారి ఇంటికి చేరుకోగా, తన సోదరి శవమై కనిపించింది
ఇక్కడ హైలైట్ ఏంటంటే.. కారు అద్దాన్ని ఒక్క సెండ్ లో పగలగొట్టాడు. అందుకు అతడు ఒక ప్రత్యేక సాధాన్ని ఉపయోగించాడు. అది కెమెరాకు కనిపించనంత చిన్నగా ఉండడం విశేషం.