Home » Bhadrachalam
క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతితో వరదలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో లేహ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు.
సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలానికి వెళ్లారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుండి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరక�
అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామంలోని వరద బాధితులను గవర్నర్ తమిళిసై కలువనున్నారు. చింతిర్యాల కాలనీలో పర్యటిస్తారు. అనంతరం రెండు ఫంక్షన్ హాల్స్లో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వరద బాధితులకు నిత్యావసర సరుకులు, మందులను పంపిణీ చేయనున్న
గోదావరి శాంతించింది.. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. శనివారం మధ్యాహ్నం 71 అడుగులకు పైగా ప్రవహించిన గోదావరి.. సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఆదివ
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. భద్రాచలం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితిపై సీఎం �
రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు సహా... హెలికాప్టర్ను భద్రాచలానికి తరలించాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతంల�
భద్రాచలంలో అంతకంతకు పెరుగుతున్న వరద ఉధృతి
కరకట్టకు పగుళ్లు.. పరుగులు పెడుతున్న అధికారులు
ఎగువ నుంచి వస్తున్న వరదతో.. గోదావరికి భారీగా వరద పోటెత్తుతోంది. అటు.. రామయ్య ఆలయాన్ని ఉగ్ర గోదారి చుట్టుముట్టింది. 1986 గోదావరి వరదల తర్వాత.. 36 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో గోదావరికి వరదలు ఈ ఏడాది వచ్చాయి.
కరకట్టకు 5 అడుగుల దిగువలో గోదావరి ప్రవహించనుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. రాత్రికి 30లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత వరద పెరిగితే కష్టమని అధికారులు అంటున్నారు.